• January 20, 2025
  • 145 views
ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి.

జనం న్యూస్ జనవరి 20, : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో 149 లక్షల ఎకరాలకు రైతు భరోసా వస్తుందని, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మూడు హామీలను…

  • January 20, 2025
  • 69 views
తడ్కల్ విజయ డైరీ 25 లక్షల పెండింగ్ పాల బిల్లులను చెల్లించాలని పాడి రైతుల నిరసన

పాడి రైతులు తడ్కల్ బిఎంసియు ముందు నిరసన,రాస్తారోకో జనం న్యూస్,జనవరి 20,కంగ్టి సంగారెడ్డి జిల్లా  కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని విజయ డైరీ బిఎంసియు ముందు తమ పాల పెండింగ్ బిల్లులను అందజేయాలని పాడి రైతులు ఆదివారం బీఎంసీయు ముందు నిరసన,డాక్టర్…

  • January 20, 2025
  • 78 views
ప్రజా పాలనలో తీసుకున్న దరఖాస్తులు ఏమైనాయి ఎక్కడికిపోయినాయి?

జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా పదేపదే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేబీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రతి…

  • January 20, 2025
  • 44 views
నారా లోకేష్ డిప్యూటీ సీఎం టీడీపీ ఇష్యూ జనసేనకేం సంబంధం?

జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్‌ను ఆ పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు…

  • January 20, 2025
  • 123 views
సైనిక్ గ్రూప్ ద్వారా ఉచిత పుస్తకాల పంపిణీ

జనం న్యూస్ 20 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండీ జహంగీర్ ) ఆలేరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆదివారం రోజున సైనిక్ గ్రూప్ ద్వారా స్థానిక ఎస్ హెచ్ ఓ రజనీకర్ చేతుల మీదుగా పేద…

  • January 19, 2025
  • 42 views
పల్లె పోరుకు అంతా సిద్ధం.. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా పోటీకి రెడీ అంటున్న ఆశావహులు..!!

జనం న్యూస్ 19 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా పోలింగ్ బూత్ల నుంచి నోడల్ ఆఫీసర్ల వరకు నియామకం..రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులుసంగారెడ్డి/మెదక్/సిద్దిపేట : ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ పోరుకు అధికార…

  • January 18, 2025
  • 45 views
కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

జనం న్యూస్ జనవరి 18 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో నీ ఫైజాబాద్ గ్రామంలో కోతుల సమూహం బీభత్సాన్ని సృష్టించాయి. ఫైజాబాద్ గ్రామానికి చెందిన వంజరీ బుచ్చయ్య పై శనివారం రోజున ఉదయం 6:30 గంటల సమయంలో కోతుల సమూహం…

  • January 18, 2025
  • 58 views
రేపటినుండి శ్రీ చాముండేశ్వరి దేవి నలబది రెండవ వార్షికోత్సవములు

శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి సంస్థాన సంచాలితము జనం న్యూస్ జనవరి 18 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది పక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి నలబది రెండవ…

  • January 18, 2025
  • 58 views
ఏర్గట్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్నితనిఖీ చేసిన- డిప్యూటీ డీఎంహెచ్వో రమేష్

జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములోఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం రోజునా డిప్యూటీ జిల్లా వైద్యా మరియు ఆరోగ్య అధికారి రమేష్ సందర్శించి పలు రికార్డులు తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా ఫ్రైడే,…

  • January 17, 2025
  • 125 views
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి*

జనం న్యూస్. జనవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)     రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రభుత్వ నిబంధనలకు లోబడి సర్వే పారదర్శకంగ చేపట్టాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com