నందలూరు వాసికి ప్రతిభా అవార్డు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం అరవపల్లె గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ ఇమ్రాన్ మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి నందుకు ఉత్తమ ప్రతిభా…
చింతూరు డివిజన్ లో రహదారి విస్తరణలో ఆదివాసి గృహాలకు,వ్యాపారస్తులకు నష్టం లేకుండా చూడాలి చింతూరు తహశిల్దార్ గారికి వినతి పత్రం అందించిన ఆదివాసి వ్యాపారస్తులు పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్
ఇంచార్జ్ జూన్ 9 అల్లూరిసీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్లోని చింతూరు ఎర్రంపేట గ్రామాలలోరహదారి విస్తరణలో భాగంగా ఆదివాసీలు నిర్మించుకున్నటువంటి గృహాలు మరియు దుకాణములకు నష్టం వాటిల్లకుండా చూడాలని చింతూరు తాసిల్దార్ చిరంజీవి గారిని కలిసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది, ఆదివాసి నిరుద్యోగులు…
బీబీపేట పట్టణ అధ్యక్షుడు సూరు సురేష్ అధ్యక్షతన
బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం. జనం న్యూస్ జూన్ 10 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) నరేంద్ర మోదీ, ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీబీపేట పట్టణ బీ జే పీ అధ్యక్షుడు సూరు సురేష్,మాట్లాడుతూ…
యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి..
జనం న్యూస్ జూన్ 09 నడిగూడెం మత్తు పదార్థాలకు, గంజాయికి విద్యార్థి యువత దూరంగా ఉండాలని ఎస్సై జి. అజయ్ కుమార్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం…
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాలబాటలో
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,విద్యుత్,ఆర్థిక శాఖ మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి…. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జనం న్యూస్ జూన్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ…
దౌల్తాబాద్ ఏఈ పి శ్రీనివాస్ రావు
(జనం న్యూస్ చంటి జూన్ 9) గృహ మరియు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి : రేపు అనగా మంగళవారం తేది:- 10-06-2025 ఉదయం 08:00 గంటల నుండి 11:00 గంటల వరకు 33KV దౌల్తాబాద్ , గొడగుపల్లి, మందాపూర్ పిడర్ల…
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసు నమోదు చేస్తానని హెచ్చరించిన ఎస్సై ఐ అవినాష్
జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సర్కిల్ కాట్రేను కోన మండల పరిధిలో ని అన్ని గ్రామాల్లో పర్యటించి న ఎస్సై అవినాష్ పోలీస్ సిబ్బంది గ్రామపొలాల్లో బహిరంగంగా మద్యం తాగి…
సి సి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించి మాజీ సర్పంచ్ సదయ్య
. జనం న్యూస్ జూన్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని తహరాపూర్ గ్రామం ఎస్సీ కాలనీకి సిడిఎఫ్ నిధుల కింద భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 10 లక్షల రూపాయలు సి సి…
విద్యార్థులను ప్రభుత్వం పాఠశాలకు పంపాలి. బడిబాట ప్రచారంలోఉపాధ్యా యులు
బిచ్కుంద జూన్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామంలో సోమవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను పాఠశాలలో చేర్పించుటకు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు…
బి వి సి అక్షర స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న , చిక్కాల గణేష్ మోకా సుబ్బారావు
జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంబి వి సి అక్షర స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా…