పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సు
జనం న్యూస్ 16జనవరి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరము లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని 23 గ్రామ పంచాయతీ కార్యదర్శులకు,…
బేగంపేట పి.హెచ్.సి లో 3 సిబ్బంది సస్పెన్షన్, 1 వైద్యాధికారికి షోకాజ్ నోటీసు జారి …..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జనం న్యూస్, జనవరి 17, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి…రామగిరి మండలం బేగంపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే 3 వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తూ, 1 వైద్య అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ…
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జనం న్యూస్ జనవరి 15 మండలం పెన్ పహాడ్: *ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు* *ఆత్మీయ మేలవింపు కుటుంబాల పరిచయం* *సాంస్కృతిక నృుత్యాలు ప్రదర్శించిన పూర్వ విద్యార్థులు* *పెన్ పహాడ్ మండలం జనవరి 15*ప్రభ :మండలంలోని నాగులపాటి…
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన జనం న్యూస్ జనవరి 15 మండలం పెన్ పహాడ్: *ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు* *ఆత్మీయ మేలవింపు కుటుంబాల పరిచయం* *సాంస్కృతిక నృుత్యాలు ప్రదర్శించిన పూర్వ విద్యార్థులు* మండలంలోని నాగులపాటి నాగులపాటి అన్నారం బ్రిడ్జి గ్రామంలోని…
మంథని లో ఖాళీగా వున్నా గైనకాలజిస్ట్ పోస్టును కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ కొరకై ప్రకటన
* జిల్లా సూపరింటెండెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషద్ జిల్లా హాస్పిటల్ కార్యాలయం, పెద్దపల్లి జనం న్యూస్, జనవరి 16, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి… పెద్దపల్లి జిల్లా లో గల తెలంగాణ వైద్య విధాన పరిషద్ పరిధిలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్,…
కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే..!
జనం న్యూస్ జనవరి 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి… రాష్ట్రంలోని లక్షలాది ప్రజలు ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఈ నెల ఇరవై ఆరవ తేదీ అంటే, గణతంత్ర దినోత్సవం…
అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరేలా పటిష్ట కార్యాచరణ…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
*గ్రామ సభల ద్వారా తుది లబ్ధిదారుల ఎంపిక *జనవరి 26 నుంచి 4 నూతన పథకాల అమలు *వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం వర్తింపు *20 రోజులు ఉపాధి హామీ పని చేసిన భూమి లేని ప్రతి…
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న. మట్టి మాఫియా
నిబంధనలకు విరుద్ధంగా చెరువుకుంటలను ధ్వంసం చేస్తూ మట్టి మాఫియా పెట్రేగిపోతుంది.హత్నూర మండలంలోని మల్కాపూర్. రెడ్డి ఖానాపూర్. చందాపూర్. తుర్కల ఖానాపూర్. గ్రామాలలో రాత్రి సమయంలో పది దాటిందంటే చాలు మట్టి మాఫియా చెలరేగిపోతుంది. చెరువు కుంటల నుండి అక్రమంగా హిటాచీల సహాయంతో…
యువకుల మధ్య ఘర్షణ కత్తిపోట్లకు గురైన యువకుడు మృతి
జనం న్యూస్ -జనవరి 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది, మంగళవారం 14 వ తారీకు రాత్రి 10 గంటలకు హిల్ కాలనీకి చెందిన ఎస్కే నాగూర్…
సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం
మీ కుటుంబానికి మీ అవసరం ఉంది… సెల్ ఫోన్ తో కాదు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ జనం న్యూస్ జనవరి 16 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్… రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్…