జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ జూన్ 2 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి లోని జనసేన…
వెన్నుపోటు దినోత్సవ పోస్టర్ని ఆవిష్కరించిన మేడా విజయభాస్కర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి జూన్ 4వ తేదీకి ఏడాది గడుస్తున్నా కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలకు…
స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి
జనం న్యూస్ 2 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున తాసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో సదానందం మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలు…
రేషన్ షాప్ ప్రారంభించిన ఎన్డీఏ కూటమి నాయకులు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు గ్రామపంచాయతీలో ఈరోజు పాత పద్ధతిలో రేషన్ డీలర్షిప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంతో ప్రారంభించడం జరిగినది,దానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ ఎద్దుల సుబ్బారాయుడు రిబ్బన్ కట్ చేసి రేషన్ షాపును ప్రారంభించారు,…
బాలల్లో ఆనందం నింపిన బాలనందం శిబిరం బ్రహ్మకుమారిస్ కు ప్రత్యేక ధన్యవాదాలు
జనం న్యూస్; 2జూన్ సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న 4వ బాలానందం సమ్మర్ క్యాంప్ దిగ్విజయంగా ముగింపు వేడుకలను నిర్వహించారు, ఈ కార్యక్రమానికి…
పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ 2 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలో ని స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఎస్సై శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా…
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..!
జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి…నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు…
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలుమండల విద్యాధికారి గజ్జల కనకరాజు
(జనం న్యూస్ చంటి జూన్ 2) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మండల వనరుల కేంద్రం దౌల్తాబాద్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ ఎంతోమంది అమరుల త్యాగ ఫలితమే ఈ రాష్ట్ర ఆవిర్భావం…
ధ్యానోత్సవాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై పరమేష్
జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఈనెల 3 నుం చి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు మండల కేంద్రంలోని నవోదయ హై స్కూల్ లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్…
నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొమురయ్య
జనం న్యూస్ జూన్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయరాకుల చేరాలు బిసి రజక నాయకుడు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు పోయి మరణించడంతో విషయం తెలిసిన వెంటనే తెలంగాణ…