• January 13, 2025
  • 46 views
అనవసరమైన ఫైళ్లను, మెసేజ్లను ఓపెన్ చేయవద్దు

జనం న్యూస్ జనవరి 14 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ పండగల పేరుతో స్మార్ట్ ఫోన్లకు వచ్చే అనవసరమైన ఫైళ్లు, మెసేజ్లను ఓపెన్ చేయవద్దని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. పండగ డిస్కౌంట్లు, రీఛార్జిలు, ఏపీకే ఫైల్స్, బోనస్…

  • January 13, 2025
  • 146 views
తాళిబొట్టు పుస్తెమట్టెలు సమర్పించిన — మాజీ తాజా సర్పంచ్

జనంన్యూస్ జనవరి 13 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రము లో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం జరిగిన శ్రీ గోదారంగ నాదుల కళ్యణ ఉత్సవాల్లో భాగంగా తాజా మాజీ సర్పంచ్ దారి బోయిన నరసింహ యాదవ్…

  • January 13, 2025
  • 38 views
స్థానిక సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యత

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జనం న్యూస్ 13జనవరి కోటబొమ్మాళి మండలం: సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నిమ్మాడలో గ్రామస్థులతో ముచ్చటించారు.సొంతూళ్లో సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు. భోగి పండగ వేళ కింజరాపు కుటుంబం…

  • January 13, 2025
  • 39 views
యూత్ ఆధ్వర్యంలో ఎస్సై రవికిరణ్ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ

జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య జనవరి 13 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామంలోని పెద్ద బండ కాలనీకి చెందిన హెల్పింగ్ హాండ్స్ యూత్ అసోసియేషన్ వారు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు…

  • January 13, 2025
  • 83 views
మెదక్ జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

– జిల్లా ఎస్పీ. డి.ఉదయ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ 2025 జనవరి 13 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) ఈ పండుగ పర్వదిన వేళ ప్రజలందరికి ప్రశాంతతను, ఆనందాన్ని మరియు విజయాన్ని అందించాలని కోరుకుంటూ మెదక్ జిల్లా పోలీస్ శాఖ…

  • January 13, 2025
  • 33 views
ఆర్థిక సాయం చేసిన లీల గ్రూప్ చైర్మన్ ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ మోహన్ నాయక్.

జనం న్యూస్ 2025 జనవరి 13( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ జిల్లా మెదక్ టౌన్ రామ్ నగర్ కాలనీ చెందిన ఈర్ల ప్రవీణ్ డిసెంబర్ 23 తేదీ న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న…

  • January 13, 2025
  • 35 views
ఆగి ఉన్నా లారీ డి కొట్టినా కారు ఇద్దరు మృతి.

జనం వార్తలు జనవరి 14. రిపోర్టర్: ఎం రమేష్ బాబు. గోదావరిఖని కోల్ బెల్ట్ ప్రాంతం. అంబేద్కర్ నగర్ లో నివాసుడైన సాయి కృష్ణ సింగరేణి GDK 11in cline లో కార్మికుడు. గోదావరిఖని గాంధీ నగర్ వంక బెండు సమీపంలో…

  • January 13, 2025
  • 27 views
పసలపూడి నందు టీడీపీ లో భారీ చేరికలు

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన 52 మంది టీడీపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు  సమక్షంలో సోమవారం టీడీపీ లో చేరారు. పార్టీలో…

  • January 13, 2025
  • 32 views
తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి….

జనం న్యూస్-జనవరి 13- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – తెలుగు వారికి పెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను తెలుగు వారు ఘనంగా నిర్వహిస్తారు. నందికొండ మున్సిపాలిటీలోని స్థానిక హీల్ కాలనీలో తొలి…

  • January 13, 2025
  • 104 views
పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పర్వదినం భోగి పండుగ

— రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల జనం న్యూస్ జనవరి 13 కొత్తగూడెం నియోజకవర్గ పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పర్వదినం భోగి పండుగ అని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.అత్యంత…

Social Media Auto Publish Powered By : XYZScripts.com