• August 3, 2025
  • 41 views
పత్తి పంటలో ఐ పి ఎం సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన.

జనం న్యూస్ ఆగష్టు 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో ప్రజ్వల్ ఫీల్డ్ ఫెసిలిటేటర్ కార్యకర్త పోరండ్ల భానుమతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల వ్యవసాయ అధికారి గంగా…

  • August 3, 2025
  • 39 views
టుడే నీడ్స్ మొబైల్ యాప్ ఆవిష్కరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అథితి విజయలక్ష్మి

జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రస్తుతం బిజీ బిజీగా ఉరకలు పరుగులతో సాగిపోతున్న ఈ రోజులో ఏ నిత్యవసర వస్తువులు కావాలన్నా మార్కెట్లకు పరుగులు తియ్యవలసిన అవసరం లేకుండ ఇప్పుడు మన విజయనగరంలో ఇకపై…

  • August 3, 2025
  • 38 views
అదృశ్యమైన బాలికను గంటల వ్యవధిలోనే ఇంటికి చేర్చిన పోలీసులు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మహిళలు, బాలల భద్రతకు జిల్లా పోలీసుశాఖ ప్రాధాన్యత కల్పిస్తుందని, అదృశ్యమైన బాల, బాలికలను కనుగొనేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, రాష్ట్ర…

  • August 3, 2025
  • 45 views
సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు

విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో కీ॥శే॥లు బళ్ళారి రాఘవ జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆగస్టు 2న ఘనంగా నిర్వహించారు.…

  • August 3, 2025
  • 39 views
ఒడిస్సా నుండి కేరళకు గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 03 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎల్.కోట పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఒరిస్సా నుండి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న…

  • August 2, 2025
  • 62 views
పిహెచ్. డి. ఎంట్రెన్స్ టెస్ట్ లో పాలెం పూర్వ విద్యార్థినికి మొదటి ర్యాంక్ కైవసం అభినందించిన ప్రిన్సిపల్ డాక్టర్ పి రాములు

జనం న్యూస్ ఆగస్టు 2 ప్రతినిధి ఎండి జహంగీర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(ఎ) లో 2024-2025 సంవత్సరంలో బిఏ లిటరేచర్ పూర్తి చేసుకొని రెండు సంవత్సరాల క్రితం…

  • August 2, 2025
  • 87 views
ఘనంగాభాష్యం పాఠశాలలో స్నేహితుల దినోత్సవం

జనం న్యూస్, ఆగస్టు పశ్చిమ గోదావారి జిల్లా ఒకరోజు ముందుగా శనివారం నాడు స్నేహితుల దినోత్సవమును ఎంతో ఆనందోత్సాహాలత పెనుగొండ భాష్యం పాఠశాల లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా స్నేహం యొక్క గొప్పతనాన్ని స్నేహితుల బాధ్యతను తెలియజేసే…

  • August 2, 2025
  • 55 views
పేద ప్రజల కడుపు నింపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంపేద ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్ ఆగష్టు 02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం లోనిరైతు వేదిక లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల తో కలసి వాంకిడి మండల…

  • August 2, 2025
  • 51 views
జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్ పరిశీలన

జనం డిజిటల్ న్యూస్ జూలై 2 (నిర్మల్ జిల్లా స్టాపర్) నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభమయ్యే జనహిత పాదయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు…

  • August 2, 2025
  • 180 views
20వ విడత పిఎం కిసాన్ నిధుల విడుదల.

జనం న్యూస్ 3 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) పీఎం కిసాన్ 20వ విడత డబ్బులను భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుండి రైతుల ఖాతాలో వేయడం జరుగుతుందని…