జనంన్యూస్. 07.నిజామాబాదు.ప్రతినిధి. బాసర , ఉమ్మె డ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు.గణేష్ నిమజ్జోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.గణేశ్ నవరాత్రులు ముగించుకొని జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి బాసర మరియు ఉమ్మెడ వద్ద నిమజ్జనం కోసం…
జనం న్యూస్ సెప్టెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గురుపూజోత్సవం సందర్భంగా మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం విద్యాశాఖ అధికారి గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సభ ప్రాంగణం…
తేదీ 8-9-2025 నాడుమధ్యనం 2 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశమునకు తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో జరుగును కావున తెలంగాణ రాష్ట్ర…
జూలూరుపాడు,సెప్టెంబర్06,జనం న్యూస్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజులు ఎంతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని ఆ విఘ్నేశ్వరుడునీ ఆ గంగమ్మ తల్లి వడికి చేర్చేందుకు జరిగే నిమజ్జన శోభాయాత్రను మండలంలోని పడమట నర్సాపురం, అనంతరం, తదితర గ్రామాల్లో…
జనం న్యూస్ సెప్టెంబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఆటో కార్మికులు ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూఈ నెల 9న అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కు ఆటో కార్మికులుతరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్…
జనం న్యూస్ సెప్టెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన కాట్రేనికోన మండల పరిధిలో కందికుప్ప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారి దేవాలయంలో వినాయక నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి…
జనం న్యూస్ సెప్టెంబర్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) త్వరలో జరగబోయే ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ జాబితా,పోలింగ్ స్టేషన్ల జాబితాలు సిద్ధమయ్యాయని,మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ తెలిపారు.శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఈ…
జనం న్యూస్ సెప్టెంబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అగ్గిమర్రిచెట్టు వీధిలో సేవ సదన్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక సేవా సదన్ గణేష్ నిమజ్జనం ఉత్సవ సందర్భంగా భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమానికి సంఘ సభ్యులు ఆహ్వానం మేరకు…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల్ని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శనివారం తన నివాసంలో లబ్ధిదారులకు అందచేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ,…
జనం న్యూస్ సెప్టెంబర్ 6 నడిగూడెం త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలు సిద్ధమయ్యాయని నడిగూడెం ఎంపీడీవో మల్సూర్ నాయక్ తెలిపారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఈ జాబితాలను విడుదల చేశారు.…