DBSU చిట్టిబాబుకు జాతీయ అవార్డు:
జనం న్యూస్ 23 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వారు భారతరత్న సుబ్రహ్మణ్యం గారి పేరు మీదగా జాతీయస్థాయిలో పేదల అభ్యున్నతికి కృషి చేసేవారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. జాతీయ స్థాయిలో ఇచ్చే…
హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొన్న సిరి సహస్ర (సిరమ్మ)
జనం న్యూస్ 23 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు 22 మే 2025 , విజయనగరం టౌన్ లో బొంకుల దిబ్బ , కోట ఎదురుగా హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్బంగా…
ఏండీయూ వ్యవస్థ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలి’
జనం న్యూస్ 23 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎండీయూ వ్యవస్థను రద్దు చేయాలన్న ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎండీయూ అపరేటర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. గురువారం విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద…
రాష్ట్రంలో కరోనా కేసు
జనం న్యూస్ 23 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో కొవిడ్ కలకలం రేపింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు భర్త, పిల్లలకు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.…
ఈటెల రాజేందర్ కు సన్మానం చేసిన శాయంపేట మండల బీజేపీ నాయకులు
జనం న్యూస్ మే 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం కాళేశ్వరం సరస్వతి దేవి పుష్కరాలకు వెళ్ళుతున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు మాందారి పేట స్టేజివద్ద బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ రాయరాకుల మొగిలి…
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి
జనం న్యూస్ మే 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- -రాజీవ్ యువ వికాస పధకం ద్వారా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెల 25 కల్లా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ అధికారులను ఆదేశించారు.…
సైబర్ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ మే 23 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.సోషల్ మీడియా, రెంటల్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బెట్టింగ్ యూప్,…
పారదర్శకంగా సభ్యుల ఎంపిక
జనం న్యూస్ 23మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు రాజీవ్ యువ వికాస్ పథకములకు దరఖాస్తు చేసుకున్న ఇబీసీ సభ్యులు-43, MUSLIM మైనారిటీ సభ్యులు-37, క్రిస్టియన్ మైనారిటీ- 6…
ఉపాధ్యాయులకు మూడవ రోజు శిక్షణ కార్యక్రమం
జనం న్యూస్, మే 23 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గణితం సామర్థ్యములు విద్యార్థుల లో పెంపొందించాలి ఈ రోజు గణితం బోధనపద్ధతులు, అంకెలు, సంఖ్యలు సులభ పద్ధతి లో గుర్తింపు, కూడికలు, తీసివేతలు, గుణకార, భాగహర…
శ్రీ హనుమాన్ జయంతి వేడుకలలో యల్లటూరు శ్రీనివాసరాజు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం గాంధీనగర్ గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారుఆలయానికి…