పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే సహకారం
జనం న్యూస్ ఆగష్టు02 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణలో పదేళ్లు గా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు…
గ్రామాల స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యం
*మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల* జనం న్యూస్ ఆగస్టు 2 ముమ్మిడివరం ప్రతినిధిఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు…
డీజేఎఫ్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
జనం న్యూస్ ఆగస్టు 3 మంథని టౌన్ రీపోటర్ కుంట పోశెట్టి నియోజక వర్గం పర్యటనలో ఉన్నతెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎక్లాస్ పూర్ జెడ్ పి హెచ్ ఎస్ లో శనివారం డీజేఎఫ్ 5వ…
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
*పెద్దవాగు ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం. జనం న్యూస్ ఆగస్టు 3 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలల్లో మరొక హామీ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా పీఎం కిసాన్, అన్నదాత…
చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా ఉండదు
వైసీపీ యువ నేత, వైసీపీ స్టేట్ మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీ వేమిరెడ్డి రామచంద్రారెడ్డి . తన మనసులోని మాటను ధైర్యంగా ఒప్పుకున్న చంద్రబాబు కుమారుడు లోకేష్ను ప్రమోట్ చేసుకునేందుకు తిప్పలు అధికారిక ప్రకటనల్లో సుప్రీం మార్గదర్శకాలకు తిలోదకాలు ప్రభుత్వ ప్రకటనలో…
అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్కు చంద్రబాబు’
వైసీపీ నేత, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్. ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్): చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీపీ, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు రవికుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.…
అన్నదాత సుఖీభవ’ పేరుతో దగా, పచ్చి మోసం
వైయస్ఆర్సీపీ యువనేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి ఫైర్..!! ఒంగోలు ప్రతినిధి, ఆగష్టు 02 (జనం న్యూస్): తాడేపల్లి: అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు మరోసారి రైతులకు దగా, పచ్చిమోసం చేశారని…
ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు ఇవ్వాలి.
జనం న్యూస్ ఆగష్టు 02(నడిగూడెం) ఉపాధి హామీ కూలీలకు పోస్ట్ ఆఫీస్ ద్వారానే కూలి డబ్బులు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వేణుగోపాలపురం గ్రామంలో సంపతి అచ్చమ్మ అధ్యక్షతన నిర్వహించిన మహిళ ఆక్సలరీ…
రైతు సంక్షేమమేకూటమి ప్రభుత్వ లక్ష్యం
జనం న్యూస్,ఆగస్టు02,అచ్యుతాపురం: రైతు ఆరోగ్యంగా పంట పండిస్తే అందరి పంట పండినట్లేనని, రైతు పండించకపోతే జీవనాధారమే లేదని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం నాడు మున్సిపాలిటీ పరిధిలో రామారాయుడుపాలెంలో వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ…
ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తే ఎక్కడైనా ప్రజల మన్నలను పొందుతారు
జనం న్యూస్ జులై 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా నిబద్ధతతో పని చేస్తే తప్పక ప్రజల మన్నలు పొందుతారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని…












