• January 12, 2025
  • 31 views
గుండాల చేనేత సహకార సంగం అధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 12.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల చేనేత సహకారసంగం అధ్వర్యములొ ముక్యమంత్రి రేవంత్ రెడ్డి జవులి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ ఆలేరు శాసన సభ్యుడు బీర్ల ఐలయ్య చి…

  • January 12, 2025
  • 288 views
మెరుగైన వైద్య సేవలు ప్రవేట్ కి దిటుగా గవర్నమెంట్ దవాఖాన

రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )జనం న్యూస్ 11డిసెంబర్ బుధవారం రోజున కామారెడ్డి ప్రభుత్వఆసుపత్రి లో ఆపరేషన్ అయినా వ్యక్తి గవర్నమెంట్ ఆసుపత్రి లో ప్రవేట్ దిటుగా సర్కార్ దవాఖాన లో స్పెషల్ డాక్టర్ లు వున్నారు అని చెప్పారు ఆపరేషన్ స్పెషల్…

  • January 12, 2025
  • 35 views
యువత స్వామి వివేకానందుడి బాటలో నడవాలి.

* వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్. జనం న్యూస్ 12 జనవరి ( వికారాబాద్ జిల్లా ప్రతినిధి ) భారతదేశ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన స్వామి వివేకానందుడి బాటలో యువత ముందుకు సాగాలని…

  • January 12, 2025
  • 141 views
రక్తదాన శిబిరం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే….

బిచ్కుంద జనవరి 11 :- జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో శనివారం రోజున జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ సంస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరం విజయవంతమైంది.జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు…

  • January 12, 2025
  • 37 views
సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.

గాలిపటాలు ఎగిరి వేయడానికి చైనా మాంజా వినియోగించరాదు. ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ జనవరి 13 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్  సంక్రాంతి సెలవుల్లో హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు జగ్రత్తగా ఉండాలని మునగాల…

  • January 12, 2025
  • 99 views
శబరిమలలో అన్నదానంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

బిచ్కుంద జనవరి 11 :- జనం న్యూస్ : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శనివారం భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు..అందరితో పాటు సామాన్య భక్తుడిగా అక్కడ…

  • January 11, 2025
  • 37 views
శ్రీరంగపట్నంలో సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయలు భారీ విరాళం…

జనం న్యూస్ జనవరి 11గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ : కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో జరిగే సంక్రాంతి సంబరాల ఉత్సవాలకు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష…

  • January 11, 2025
  • 36 views
వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి

జనం న్యూస్ జనవరి 12 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కొల్వయి గ్రామానికి చెందిన కస్తూరి బాపన్న తండ్రి/వెంకన్న, 47 సంవత్సరాలు, మున్నూరు కాపు కొల్వాయి గ్రామానికి చెందిన వ్యక్తి ఈ రోజున మధ్యాహ్నం అందాద 03:30 గంటలకు తుంగూరు గ్రామ…

  • January 11, 2025
  • 47 views
మక్కా కు బయలుదేరిన వాళ్లకు సన్మానించిన ఎంఏ హకీమ్

కోటగిరి పొతంగల్ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అండగా ఉన్నారు నిరుపేద మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇస్తూ ఆర్థిక సాయం ఇస్తూ అందరి గుండెల్లో నిలుస్తున్నారు జల్లాపల్లి నుంచి పుట్టిన అన్నదమ్ములు ప్రజాసేవలోనిత్యం ఎంఏ హకీమ్ ఎమ్ఏ రజాక్ ల సేవలు…

  • January 11, 2025
  • 62 views
కంకర క్రషర్ టిప్పర్ల అతివేగంతో గుంతల మయంగా మారుతున్న హత్నూర గ్రామం రోడ్డు

జనం న్యూస్. జనవరి 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రధాన రహదారి అంతా గుంతల మయంగా మారి అటు వాహనదారులు ఇటు గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇష్టానుసారంగా కంకర క్రషర్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com