అంకెల గారడీగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
బి ఆర్ ఎస్ వి సీనియర్ నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్… జనం న్యూస్ // మార్చ్ // 20 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. విద్యారంగానికి 7.5%నిధులను మాత్రమే కేటాయించడాన్ని బి ఆర్ ఎస్ వి పక్షాన తీవ్రంగా…
అపరిచితుల దగ్గర జాగ్రత్త వహించండిజమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి
జనం న్యూస్ // మార్చ్ // 20 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణ లో బ్యాంకు మోసాలు, మరియు ఏటీఎం లో దొంగతనాలు జరుగుతున్న సందర్భంలో ప్రజలు ఎల్లప్పుడూ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ…
ఎమ్మెల్యేను విమర్శించడం కాదు అభివృద్ధిలో పోటీ పడండి..!
జనంన్యూస్. 20. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చేసే అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ. అని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి…
ప్రజాపాలనా బడ్జెట్ అంటేనే ఇదీ కదా..!
జనంన్యూస్. 20. నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు టౌన్. ఇప్పటి వరకు మెజారిటీ ప్రజలైనా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబ బంధువుల ఎదుగుదల కోసం వచ్చిన ప్రయోజనకరనమైన బడ్జెట్ లో మొదటి స్థానంలో వుండే బడ్జెట్ కూడా ఇదే. మన తెలంగాణా ముఖ్యమంత్రి…
మైనర్ బాలిక ఆత్మహత్య
జనం న్యూస్ 20మర్చి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రామ్ బద్రునిపల్లి గ్రామానికి చెందినటువంటి మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు ప్రేమ పేరుతో వేధించగా అట్టి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ…
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
జ్వరంతో రోగి వస్తే చాలు ప్రైవేటు డాక్టర్ల పండగే జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లోపం. చికిత్స నిమిత్తం వెళితే చాలు ప్రతిదానికి పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తుల రక్తం పిండేస్తున్న ప్రైవేట్ డాక్టర్స్, ప్రైవేటు డాక్టర్లను ఏమి అనలేని అయోమయ స్థితిలో పల్లె…
విద్యారంగాన్ని విస్మరించిన నేటి బడ్జెట్!!పిడిఎస్యు కొమురం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి
జనం న్యూస్ మార్చ్ 19 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్య రంగానికి కేవలం 7. 56% నిధులు మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యుఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని…
బాలుడిని చేదించిన పెగడపల్లి పోలీస్
జనం న్యూస్ 20మార్చి పెగడపల్లి ప్రతినిధి మల్లేశం పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన ఐలవేణి రంజిత్ కుమార్ వయసు 16 సంవత్సరాలు ప్రస్తుతం పెగడపల్లి మోడల్ స్కూల్ నందు పదవ తరగతి చదువుతున్నాడు ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం స్కూల్…
30 సంవత్సరాల కృషి ఫలించింది జయహో మందకృష్ణ మాదిగ
మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ మునగాల మండలనాయకులు జనం న్యూస్ మార్చి 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఎస్సీవర్గీకరణ బిల్లు అసెంబ్లీలో మంగళవారం చట్టం చేసిన సందర్భంగా బుధవారం మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ &ఎం.ఎస్. పి.మండల…
వర్గీకరణ విజయం ప్రజా ప్రభుత్వానిదే.
ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లు శాసనసభలో చట్టబద్ధంగా ఆమోదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు లిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రత్నాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి…