• March 25, 2025
  • 29 views
అమీన్పూర్ కేంద్రంగా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్.భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జనం న్యూస్ మార్చి 25 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల అమీన్పూర్ కేంద్రంగా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మంజూరు…

  • March 25, 2025
  • 35 views
మంత్రి పదవి రేసులో రూరల్ ఎమ్మెల్యే..?

జనంన్యూస్. 25. నిజామాబాదు. సిరికొండ. అధిష్టానం నుంచి పిలుపు నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేరు అధిష్టానం ఆరా తీసినట్టు వినికిడి.ఉద్యమకారుడు. పేదలకు ఉచిత వైద్యం చేసిన డాక్టర్. ఉమ్మడి…

  • March 25, 2025
  • 35 views
ఎమ్మెల్యేను సన్మానించిన కాంగ్రెస్ యువ నాయకులు

బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్ :కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందను మున్సిపాలిటీగా ప్రకటించిన సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు…

  • March 25, 2025
  • 33 views
మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి రెండు రోజుల జైలు శిక్ష

జనంన్యూస్.25 : నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలంలో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి మరియు మద్యం తాగి వాహనాలు నడిపిన ఏడుగురు వ్యక్తులకు ఆర్మూర్ మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించడం అయినది అట్టి వ్యక్తుల పేర్లు…

  • March 25, 2025
  • 43 views
చత్తీస్గడ్ వలస కూలీలకు అస్వస్థత

ఉడికి ఉడకని చికెన్ తినడం వలనే 12మంది అస్వస్థకు లోనయ్యారు జనంన్యూస్ మార్చి 25 బట్టా శ్రీనివాసరావు :ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామంలో నూకల రవి అనే వ్యవసాయ రైతు దగ్గర ఉన్న 12 మంది వలస కూలీలు…

  • March 25, 2025
  • 34 views
జమ్మికుంట పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

జనం న్యూస్ // మార్చి // 25//జమ్మికుంట // కుమార్ యాదవ్ :జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన జంగం చందు (24) అని యువకుడు వరంగల్ మిల్స్ కాలనీకి చెందిన గుళ్ళ మహిత (23) అనే యువతిని ప్రేమించి పెళ్లి…

  • March 25, 2025
  • 39 views
గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ విలీన సభను జయప్రదం చేయండి.

జనంన్యూస్. 25 నిజామాబాదు. ప్రతినిధి :2025 మార్చి 27 తేదీన డిచ్పల్లిలో జరిగే గ్రామపంచాయతీ విలీన సభను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. సిరికొండ మండల కేంద్రంలో 25 మార్చి తేదీన పాత్రికేయుల సమావేశం…

  • March 25, 2025
  • 29 views
పెద్దపల్లి కమాన్ దగ్గర మతి స్థిమితం లేని యువతీని చోటుప్పల్ అమ్మ నాన్న ఆశ్రమానికి తరలింపు

జనం న్యూస్, మార్చి 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత కొద్దీ రోజుల క్రితం పెద్దపల్లి కమాన్ దగ్గర మతి స్థిమితం లేని యువతీ దిక్కుతోచని స్థితిలో ఉందని సమాచారం…

  • March 25, 2025
  • 34 views
వావిలాల మీసేవ కేంద్రంపై కలెక్టర్ కు ఫిర్యాదు

జనం న్యూస్ // మార్చ్ // 25 // జమ్మికుంట//కుమార్ యాదవ్..జమ్మికుంట మండలం వావిలాల గ్రామం లో మేడిపల్లి పవన్ కళ్యాణ్ అనే వక్తి పవన్ కమ్యూనికేషన్ అను మీ సేవ కేంద్రంను ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా అధికారుల అండదండలతో మరియు…

  • March 25, 2025
  • 33 views
ఐ ఎన్ టి యు సి ఎఫ్, కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షులుగా అంబాల శ్రీనివాస్ ఎన్నిక

▪️ కార్మికుల సమస్యల పట్ల నా వంతు కృషి చేస్తా..▪️ నూతన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంబాల శ్రీనివాస్.. జనం న్యూస్ // మార్చ్ //25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. తెలంగాణ రాష్ట ( ఐ ఎన్ టి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com