అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తింపు
జనంన్యూస్. 28 : నిజామాబాదు టౌన్. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్. జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం…
బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగింపు
బ్రహ్మోత్సవాలకు సహకరించిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి జనం న్యూస్ మార్చి 28 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గ పరిధిలో గల గుమ్మడిదల మండలం వీరన్న గూడెం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర…
సిరికొండ మండలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
జనంన్యూస్. 28. నిజామాబాదు. సిరికొండ.నిజామాబాదు జిల్లా.సిరికొండ మండలంలోని గత వారం రోజుల కిందట కురిసిన రాళ్లవాన. నాయకులు వచ్చి పరిమర్శించారు గాని కోసి ఎండబెట్టిన వడ్లకు కొనుగోలు కేంద్రాలు తెరవకపాయె. రైతుబంధు అందరికీ రాకపోయే. రుణమాఫీ ఇంకా కొందరు రైతులకు కాకపాయె.…
నాగార్జునసాగర్ నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనునాయక్ ను సన్మానించిన టిఆర్ జిఎస్ నాయకులు
జనం న్యూస్ – మార్చి 29 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శీను నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు, ఈ సందర్భంగా వారు…
రోడ్డు ప్రమాదంలో నారాయణగూడెం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ షేక్ జానీ పాషా మృతి
జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ షేక్ జానీ పాషా శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం…
రామేశ్వరం బండగ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎంపిటిసి అంతిరెడ్డి
జనం న్యూస్ మార్చి 28 సంగారెడ్డి జిల్లా,పటాన్ చేరు నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో గ్రామ యువకుడు గిరి ఆధ్వర్యంలో చలివేంద్రన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి విచ్చేసి అందరి…
పది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో అశోక్ కుమార్
మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ప్రజ్ఞ పాఠశాలలో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి జనం న్యూస్ మార్చి 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)పదవ తరగతి…
జోగుళాంబ గద్వాల్ పోలీస్
జనం న్యూస్ 28 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్: జోగులాంబ గద్వాల్ జిల్లా పోలీస్ సిబ్బందికి ఆధునాతన ట్రాఫిక్ పరికరాలు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్,జిల్లా…
ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మాణానికి భూమి కేటాయింపు
నిరుపేద కుటుంబనికి వరం ఇందిరమ్మ ఇల్లు అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ జన న్యూస్ ;28 మార్చి శుక్రవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం లో భాగంగా…
మహిళలు ధైర్యంగా ముందుకెళ్లాలి
….విజయం సాధించాలి -నేనే మంచి ఉదాహరణ -బిసి కమిషన్ మెంబెర్ బాల లక్ష్మి చదువులతో జీవితంలో వెలుగులు -ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ శివారెడ్డి సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి -ప్రముఖ వక్త సజయ జనం న్యూస్ ;28 మార్చ్ శుక్రవారం…