సాంస్కృతిక సారధి కళాబృందం కళాజాత
జనం న్యూస్ // మార్చ్ // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలసత్పతి ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్ సూచనతో తెలంగాణ సాంస్కృతిక సారథి శ్రీకాంత్ చారి…
షిఫ్ట్ ఆపరేటర్ల సమస్యలపై వినతి
జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా దాసన్నపేట విద్యుత్ భవనంలో విద్యుత్ సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్లు రూరల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గున్న సురేశ్ బాబుకు బుధవారం వినతి పత్రం అందజేశారు.…
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి”
జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేశ్ డిమాండ్ చేశారు.బుధవారం విజయనగరం ఎల్.బి. జి భవనంలో గోడ పత్రికను విడుదల చేసారు. ఎన్నికల ముందు…
ఖేలో ఇండియా గోల్డ్ మెడలిస్ట్ *లలితను అభినందించిన శాప్ చైర్మన్ రవినాయుడు
జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2వ ఖేలో ఇండియా పారా గేమ్స్ లోనూ, వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలలోనూ మెడల్స్ సాధించిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన…
విద్యార్ధినుల ఆత్మ రక్షణకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ‘శక్తి టీమ్స్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 27 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్ధినుల ఆత్మ రక్షణకు అవసరమైన ళుకువలనువిద్యార్థులకు శక్తి టీమ్స్ నేర్పుతూ, వారిలో చైతన్యం…
భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో విద్యార్థి, యువతరం ఉద్యమించాలి
పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దారవత్ రవి, పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి కామల్ల ఉదయ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పరాయి పాలనను ఎదిరిస్తూ నవ యవ్వన ప్రాయంలో దేశ స్వాతంత్ర్యం, సమానత్వంకై ఉరికంభమెక్కిన భగత్ సింగ్, రాజ్…
రెవెన్యూ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలి…….జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ప్రభుత్వ భూములలో ఆక్రమణల తొలగింపుకు కట్టుదిట్టమైన చర్యలు పురపాలక భవన పనులు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలి మంథని, ముత్తారం,కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, మార్చి 27,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రెవెన్యూ విధులను అధికారులు…
ఏప్రిల్ 5 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద మైనారిటీ నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలి….. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జే. రంగారెడ్డి
జనం న్యూస్, మార్చి 27, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 5 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద మైనారిటీ నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జే. రంగారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ…
ఎమ్మార్వో ఆకస్మిక తనిఖీ..!
జనంన్యూస్. 26. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్ రవీందర్ రావు.
నాగార్జునసాగర్ లో యదేచ్చగా మహావృక్షాల నరికివేత
సుందరీకరణ పేరుతో 70 ఏళ్ల నాటి వృక్షాల తొలగింపు జనం న్యూస్ -మార్చి 27- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లోని తెలంగాణ టూరిజంకు చెందిన ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ ను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు,…