• May 21, 2025
  • 43 views
మెట్రో కం అధినేత బాలాజీ దంపతులు చే ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట

జనం న్యూస్ మే 21 ముమ్మిడివరం ప్రతినిధి మెట్రోకామ్ ఫార్మసీ కంపెనీ అధినేత శ్రీ నందెపు వెంకటేశ్వరరావు , విజయలక్ష్మి దంపతులచే వైజాగ్ నగరంలో పరవాడ ఏరియాలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి గుడి విగ్రహావిష్కరణలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్…

  • May 21, 2025
  • 37 views
ములకలపల్లి కుమారి పార్టీకి చేసిన సేవలు మరువలేనివి

జనం న్యూస్ మే 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ములకలపల్లి కుమారి సిపిఎం పార్టీకి చేసిన సేవలు మరువలేని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ,సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రంలు అన్నారు.అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జిల్లా…

  • May 21, 2025
  • 40 views
డ్రోన్ కెమెరాలతో క్షేత్ర స్థాయిలో చట్టవ్యతిరేక అండ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాం.

ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఏపీ స్టేట్ బ్యూరో/ రామిరెడ్డి, మే 21 (జనం న్యూస్): నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా: జిల్లా ఎస్పీ సామాజిక బాధ్యత, సేవా స్పూర్తితో ప్రముఖ సాఫ్ట్వేర్ రంగ…

  • May 21, 2025
  • 37 views
పెద్దపులిని హతమార్చిన కేసులో నలుగురు అరెస్ట్

జనం న్యూస్ మే 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల పెద్దపులిని హతమార్చిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నామని ఎఫ్డీపీటీ శాంతారం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్ తెలిపారు. పెంచికల్ పేట్ మండలం అగర్…

  • May 21, 2025
  • 34 views
ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో పాల్గొన్న -సునీల్ రెడ్డి, మోహన్ రెడ్డి

జనం న్యూస్ మే 21 నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శివ పంచాయతన అంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలుజరుగుతున్న సందర్బంగా బుధవారం రోజునా ఈ కార్యక్రమలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి మరియు జిల్ల తెలంగాణ…

  • May 21, 2025
  • 31 views
ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో పాల్గొన్న -సునీల్ రెడ్డి, మోహన్ రెడ్డి

జనం న్యూస్ మే 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శివ పంచాయతన అంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలుజరుగుతున్న సందర్బంగా బుధవారం రోజునా ఈ కార్యక్రమలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి మరియు జిల్ల తెలంగాణ…

  • May 21, 2025
  • 44 views
ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో పాల్గొన్న -సునీల్ రెడ్డి, మోహన్ రెడ్డి

జనం న్యూస్ మే 21:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో శివ పంచాయతన అంజనేయ స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలుజరుగుతున్న సందర్బంగా బుధవారం రోజునా ఈ కార్యక్రమలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డి మరియు జిల్ల తెలంగాణ కో-ఆపరేటివ్…

  • May 21, 2025
  • 40 views
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో శివ మార్కండేయ దేవస్థానం నుండి అంబేద్కర్ సెంటర్ వద్ద జై బాపు జైభీమ్ జై సంవిధాన్ అంటూ పాదయాత్ర చేపట్టారు అనంతరం అంబేద్కర్ సెంటర్…

  • May 21, 2025
  • 38 views
సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఇబ్రహీంపట్నం మాజీ జడ్పిటిసి కాంగ్రెస్ నాయకురాలు జంగిలి సునీత

(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్) జనం న్యూస్ మే 21, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం : మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ జడ్పిటిసి సభ్యులు జంగిలి సునీత దేవి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజా ప్రభుత్వ…

  • May 21, 2025
  • 37 views
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి

జనం న్యూస్ 22మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోభారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇంటర్నెట్సేవతీసుకొచ్చినమహాను భావుడు రాజీవ్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com