• January 28, 2025
  • 85 views
సిమెంట్ ఇటుక తయారీలో అక్రమ ఇసుక వాడకం

వందలాది ట్రాక్టర్ల ఇసుక వినియోగం యథేచ్చగా కొనసాగుతున్న యూనిట్లు పట్టించుకోని మైనింగ్ అధికారులు సర్కారు ఆదాయానికి తూట్లు జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం,ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్ ఇటుకల తయారీలో అక్రమంగా ఇసుకను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లాలో ఎటువంటి ఇసుక…

  • January 27, 2025
  • 42 views
ఢిల్లీలో పెరేడ్ చేసిన గజ్వేల్ వాసి జబ్బాన్

జనం న్యూస్ జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఢిల్లీ రిపబ్లిక్ డే పెరట్లో ప్రతిభ చూపిన గజ్వేల్ వాసి. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 76వ రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి…

  • January 27, 2025
  • 62 views
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో అసిఫాబాద్: ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు కార్మికులు సమన్వయంతో బస్సు సర్వీస్ లను నడపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా…

  • January 27, 2025
  • 68 views
కాగజ్ నగర్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- పురపాలక సంఘాల పాలకవర్గం పదవీకాలం ఈ నెల 26వ తేదీతో ముగిసినందున జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపల్ ప్రత్యేక అధికారిగా జిల్లా…

  • January 27, 2025
  • 47 views
సిఐటియు ఆధ్వర్యంలో పల్నాడు కలెక్టరేట్ వద్ద నిరహర దీక్షలు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్ల సంఘం నరసరావుపేటలోని ధర్నా సెంటర్ వద్ద నిరాహార దీక్షలు కొనసాగాయి ఈరోజు నుండి 29వ తారీకు వరకు నిరాహార దీక్షలో కొనసాగుతాయని జిల్లా…

  • January 27, 2025
  • 52 views
రాష్ట్ర సచివాలయం లో లంక దినకర్ మరియు ఆనం రాంనారాయణరెడ్డి నీ కలిసిన అన్నమయ్య బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- అన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షుడు సాయి లోకేష్ ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ శ్రీ లంక దినకర్ ని సచివాలయంలోని ఆయన చాంబర్లో కలవడం జరిగినది ఇటీవల…

  • January 27, 2025
  • 34 views
వ్యవసాయానికి పశుపోషణ తోడైతే రైతులకు అదనపు ఆదాయం ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- రైతులు వ్యవసాయంతో పాటు, అదనపు ఆదాయం కోసం పశుపెంపకంపై కూడా దృష్టి పెట్టాలని, పశుపోషణను ప్రోత్సహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతాంగం సద్వినియోగం…

  • January 27, 2025
  • 52 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించి మాజీ ఎమ్మెల్యే చల్ల

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి నారాయణ రెడ్డి మృతిచెందారు విషయం తెలిసిన వెంటనే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు…

  • January 27, 2025
  • 28 views
నూతన క్యాలండర్ ఆవిష్కరించిన రామగిరి ఎస్ఐ

జనం న్యూస్ పెద్దపల్లి జిల్లా మంథని ఇన్చార్జి వెంకటేష్ ప్రతినిధి: చార్మినార్  ఎక్స్ ప్రెస్ దినపత్రిక నూతన క్యాలండర్ రామగిరి ఎస్ ఐ చంద్రకుమార్ సోమవారం  ఆవిష్కరించడం జరిగింది. వారు మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రభుత్వానికి…

  • January 27, 2025
  • 40 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించి మాజీ ఎమ్మెల్యే చల్ల

జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి నారాయణ రెడ్డి మృతిచెందారు విషయం తెలిసిన వెంటనే పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com