• May 20, 2025
  • 39 views
వీధి నాటకము ద్వారా HIV AIDS పై అవగాహనా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ పల్నాడు జిల్లా వారి సహకారం తో స్థానిక CAMP…

  • May 20, 2025
  • 34 views
.ప్రజలందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ మే 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ప్రజలందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని, శ్రీరామభక్తుడైన హనుమాన్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షించారు. ఈరోజు మంగళవారం గణపురం మండల…

  • May 20, 2025
  • 58 views
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్

ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణను వినియోగించుకోవాలి ఉపాధ్యాయులు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలి మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణలో అందిస్తున్న విషయాలను ఆకలింపు చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంతర…

  • May 20, 2025
  • 43 views
ముమ్మిడివరం నియోజకవర్గం మినిమహానాడు..

జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం ముమ్మిడివరం డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్ నందు ఏమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన ముమ్మిడివరం నియోజకవర్గం మినిమహానాడు జరిగింది. మాజీమంత్రి చిక్కాల రామచంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తులు సాయి, మోకా ఆనంద…

  • May 20, 2025
  • 39 views
.కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తులు అన్న ప్రసాదాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ మే 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్లే భక్తులు తప్పకుండా కమలాపురం క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఉచిత అన్న ప్రసాదాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే…

  • May 20, 2025
  • 41 views
నాపై వచ్చిన అభియోగాలు అసంబద్ధమైనవి కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి

జనం న్యూస్ మే 20 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను తిప్పి కొట్టారు. రాజకీయ పరమైన కుట్రలో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకొని బురద…

  • May 20, 2025
  • 50 views
ఏర్గట్ల మండల కేంద్రం లో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ప్రారంభం

జనం న్యూస్ మే 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేది వరకు ఐదు రోజులపాటు అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారని మండల…

  • May 20, 2025
  • 40 views
బహిరంగ సభకు జన ప్రభంజనం

భూభారతి అవగాహన సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్ 20మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలో మంగళవారం రోజున జిల్లా ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన…

  • May 20, 2025
  • 34 views
కూకట్పల్లి నియోజకవర్గం సమస్యలపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ కి వినతిపత్రాన్ని అందజేసిన బండి రమేష్

జనం న్యూస్ మే 21 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ సమస్యలపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రానున్న…

  • May 20, 2025
  • 32 views
పొగాకు కొనుగోలు జరగాలని స్థానిక ఐటీసీ వద్ద 27న జరుగు నిరహార దీక్షను జయప్రదం చేయండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు బెదిరింపులు మానుకుని కొనుగోళ్లని వెంటనే ప్రారంభించాలి అన్ని రైతు సంఘాల నాయకుల డిమాండ్ ఉత్తర భారస్థ దేశ రైతులను పొగాకు రైతులు ఆదర్శంగా చేసుకోవాలని పి లుపు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com