హనుమాన్ స్వాములకు భిక్ష
జనం న్యూస్ ;18 మే ఆదివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట జిల్లా కలకుంటకాలనీలో కర్రేన్ల పద్మాప్రియ కీర్తన గౌడ్ కోమాండ్ల ప్రవీణ్ రెడ్డి, దండ్ల సరిత శ్రీనివాస్, బోదాస్ శేఖర్, కొంగరి రాకేష్, కుంచం శ్రీకాంత్, ,గౌరీ మనీష్ పంతులు…
నవ వధువుకు 5000,రూపాయలు సహాయం అందజేత
మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్, బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, మే 19( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దర్శనాల…
దుప్పితూరు చిట్టి పైడితల్లమ్మ పండుగకు చురుగ్గా ఏర్పాట్లు
రేపు రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు 20న జబర్దస్త్ బృందంతో మెగా మ్యూజికల్ నైట్ జనం న్యూస్,మే18, అచ్యుతాపురం:మండలం లోగల దుప్పితూరు గ్రామంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ చిట్టి పైడితల్లమ్మ అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించడానికి జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి.ఈ నెల…
భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ చట్టం
సబ్ టైటిల్: రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్ మే 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శిలాంపల్లి రైతు వేదిక వద్ద శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా…
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, మే 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ…
జిల్లా వ్యాప్తంగా 155 పాఠశాలల్లో అవగాహన: SP
జనం న్యూస్ 18 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంకల్ప రథం ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని SP వకుల్ జిందల్ శనివారం తెలిపారు. జనవరి 1 నుంచి మే 14 వరకు…
కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదు: బొత్స
జనం న్యూస్ 18 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తప్పుడు కేసులతో అధికారులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వానికి హితవు పలికారు. కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదన్నారు.…
పేలుడు పదార్థాలతో ఇద్దరు వ్యక్తులు అరెస్టు; పోలీసులు చర్య తీసుకున్నారు”
జనం న్యూస్ 18 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా, పోలీసులు పట్టణానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ (29 సంవత్సరాలు) ను అరెస్టు చేశారు. సిరాజ్ ఉర్ రెహమాన్ ఇచ్చిన సమాచారం…
85 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.8.50 లక్షల జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 18 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానానువిజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ…
మాజీ స్పీకర్ మధుసూదన్ చారి తో భేటీ అయిన శాయంపేట మండలం బీఆర్ఎస్ నాయకులు
జనం న్యూస్ మే 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీఆర్ఎస్ మండల పాత నాయకులు తెలంగాణ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి తో హైదరాబాద్ లో సమావేశంలో మండలం లోని తాజ రాజకీయ పరిస్థితిలు…