వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ మే 12( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన వేసవి సెలవుల్లో పిల్లలకు చదువుల భారం తగ్గిపోయి సెలవు రోజుల్లో హాయిగా గడపడానికి వివిధ చోట్లకి వెళుతుంటారు.వీధుల్లో ఆటలు ఆడుకోవడానికి చెరువుల్లో, బావుల్లో, కాలువలో, ఈతకని, ద్విచక్ర వాహనాల…
దత్త గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన – అర్బన్ ఎమ్మెల్యే..!
జనంన్యూస్. 11.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్నా యుద్ధం నేపథ్యంలో భారత త్రివిధ దళాల సైన్యానికి మనోధైర్యం ప్రసాదించాలని, భారత భూబాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని…
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ మే 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) వేసవి సెలవుల్లో పిల్లలకు చదువుల భారం తగ్గిపోయి సెలవు రోజుల్లో హాయిగా గడపడానికి వివిధ చోట్లకి వెళుతుంటారు.వీధుల్లో ఆటలు ఆడుకోవడానికి చెరువుల్లో, బావుల్లో, కాలువలో, ఈతకని, ద్విచక్ర వాహనాల పై…
సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా!!
జనం న్యూస్ మే 12 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్క్రీములు, శీతలపానీయాలను ఆశ్రయిస్తాం. అందులో కెలోరీలు అధికం. కాబట్టి, వాటిని దూరంగా ఉంచి.. మనకు తగినన్ని పోషకాలను అందిస్తూనే శరీరాన్ని చల్లగా…
భారత సైన్యం కోసం కుండలేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలుచేస్తున్న బీజేపీ నాయకులు
జనం న్యూస్ మే 11 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేని కోన: కుండలేశ్వర గ్రామం శ్రీ పార్వతీ కుండలేశ్వరం శివమాలయంలో భారత సైన్యానికి, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి భగవంతుని ఆశీస్సులు కలగాలని కుండలేశ్వర స్వామి ఆలయంలో బీజేపీనాయకులు ప్రత్యేక పూజలు నిర్వహింశారు.…
మురళి నాయక్ ఆత్మ శాంతి చేకూరాలని హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించిన కార్యక్రమం
జనం న్యూస్ మే 11 చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అజ్జమర్రి గ్రామంలో భారత్ పాకిస్తాన్ మధ్య నిన్నటి వరకు జరిగిన యుద్ధంలో వీరమరణం చెందినటువంటి ఆర్మీ జవాన్ మురళి నాయక్ గారి ఆత్మ…
జిల్లాస్థాయి సివిల్ జడ్జిగా ఎంపికైన కాటూరి బిందు ను సన్మానించిన
మాదిగ ఐక్యవేదిక జనం న్యూస్11మే ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమల శంకర్) ఇటీవల జిల్లా స్థాయి సివిల్ జడ్జిగా ఎంపికైన కాటూరి బిందు ను ఆదివారం నాడు పాల్వంచలో వారి స్వగృహం నందు సుజాతనగర్ మాదిగ ఐక్యవేదిక కమిటీ సభ్యులు…
అసాంఘిక శక్తుల అణచివేతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్., జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా జిల్లాలోని ముఖ్య పట్టణాలైన…
గంజాయితో వ్యక్తి అరెస్ట్
జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం రైల్వే ఫ్లాట్ ఫామ్పై శనివారం నిర్వహించిన తనిఖీల్లో 50,000 విలువచేసే 10 కేజీల గంజాయి పట్టుబడినట్లు రైల్వే GRP ఎస్ఐ పి.బాలాజీ రావు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం…
విశాఖలో హల్చల్ చేసిన వ్యక్తి వివరాలివే..
జనం న్యూస్ 11 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గత రాత్రి నుంచి విశాఖపట్నం నగరంలో పలు ప్రాంతాలలో సుమారు 40 సంవత్సరాలు వయసు ఉండే ఒక మగ వ్యక్తి పెద్ద గడ్డంతో సూట్ ధరించి అనుమానస్పదంగా ఫోటోలు…