నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: CPI
జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పేదలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. పట్టణంలోని 20, 50వ డివిజన్ల పరిధిలో ఉన్న…
పేదల పాలిట పెన్నిధి మన ..నామ…
జనం న్యూస్ 15మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం ,రావికంపాడు గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా…
ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయం కావాలి
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు జనం న్యూస్// మార్చ్// 14 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో బిజెపి శ్రేణులు ఒకరికొకరు రంగులు చల్లుకొని ఘనంగా హోలీ ఉత్సవాలు జరుపుకున్నారు. ఉదయాన్నే బిజెపి…
ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా మాట్లాడినందుకు తగు చర్యలు తీసుకోవాలి
హుజురాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్ యాదవ్..జనం న్యూస్// మార్చ్//14// జమ్మికుంట// కుమార్ యాదవ్.. నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంల టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ రావు మరియు టిఆర్ఎస్వి నాయకులు కొంత మంది,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని దుర్భాషలాడుతూ, ముఖ్యమంత్రి ని…
సిద్దిపేట జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో హోలీ పండుగ సందర్భంగా ఘనంగా సంబరాలు
జనం న్యూస్, మార్చ్ 15,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హోలీ పండుగ సందర్భంగా బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరా శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది…
మునగాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి
బుర్రి శ్రీరాములు.. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జనం న్యూస్ మార్చి 15 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలి.అని సీపీఐ(ఎం)పార్టీ మునగాల మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు…
హోలీ సంబరాల్లో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి దంపతులు
జనం న్యూస్ మార్చి 14 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో హోలీ పండుగ సందర్భంగా మెదక్ నిజాంబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన చిన్న మైల్ అంజి రెడ్డి కాలనీ వాసులతో కలిసి హోలీ సంబరాల్లో…
తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ఒంటిపూట బడులు
జనం న్యూస్, మార్చ్ 15,(తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులను ఒంటిపూట నడపాలని విద్యశాఖ నిర్ణయం తీసుకుంది, విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు…
ఉత్సాహంగా హోలీ సంబరాలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.మార్చి 14, నందలూరు మండలంలోని రైల్వే కేంద్రంలో రైల్వే కార్మికులు శుక్రవారం ఉదయం ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు, ఒకరికొకరు రంగులు పూసుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా హోలీ పండుగ సంబరాలు చేసుకున్నారు, ముఖ్యంగా ఉత్తర…
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
జనం న్యూస్ మార్చి 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని రేపాల సబ్ స్టేషన్ పరిధిలోని రేపాల, విజయరామపురం, కలకోవ, జగన్నాధపురం, సీతానగరం, నరసింహలగూడెం గ్రామాలకు నేడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు…