మెగా ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికకు రండిపెళ్లి కుదుర్చుకుని వెళ్ళండి.
జనం న్యూస్ మార్చి 21 అమలాపురం పి గన్నవరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ ధ్యక్షుడు కంచర్ల వేంకట్రావు (బాబి) పిలుపు పి. గన్నవరం మండలం చాకలిపాలెం శ్రీ కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 23…
ఎమ్మెల్యే చొరవతో రోడ్డుకు మోక్షం..!
జనంన్యూస్. 21. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల పరిధిలోని న్యావంది గ్రామంలో 30సంవత్సరాల కళానెరవేర్చిన జన నేత ఏ మ్మెల్యే భూపతి రెడ్డి . న్యావనంది నుండి పిప్రి వెళ్లే రోడ్ లో కనెక్టింగ్. సి సి రోడ్…
అందలం ఎక్కించిన కుటుంబాన్ని అవమానించడం తగునా విడుదల రజిని
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను శిరసా వహిస్తూ 2019 ఎన్నికల్లో పార్టీ నాయకుల, కార్యకర్తలు, ప్రజల అభిమానంతో గెలిచాను,2024 ఎన్నికల్లో…
సమాజం నుంచి డ్రగ్స్ ను పూర్తిగా సర్వ నాశనం చేసి యువతకు భవిష్యత్తు బంగారు బాట వేయాలని
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా ఎస్పీ ఎంతో ఛాలెంజ్ గా డ్రక్స్ వ్యవహారంలో పోరాడుతున్నారని చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని…
నేటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
జనం న్యూస్ మార్చి 21 సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం పదవ తరగతి పరీక్షలు, ఉదయం 9:30 నుండి 12:30 వరకూ పరీక్షలునిర్వహిస్తున్నారు..పదో తరగతి పరీక్షల్లో భాగంగా పటాన్ చెరు మండలంలో 14 పరీక్ష కేంద్రాలు, ఆర్…
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం స్థానిక సుంకర పేట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్స్వం సదస్సు జరిగింది.…
అదానీ స్మార్ట్ మీటర్లతో కరెంటు మీటర్ రీడింగ్ కార్మికుల పొట్టలు కొడతారా..?-ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపాటు
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అదానీ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాదిమంది విద్యుత్తు మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్టలు కొడతారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన…
గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సొంత భవనం ఏర్పాటు చేయాలి .
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమం లో భాగంగా బిల్డింగ్ సదుపాయం లేకపోతే…
ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం డిపో నందు త్వరలో ప్రారంభం కానున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 21వ బ్యాచ్ నందు చేరుటకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనదని…
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం
జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం స్థానిక సుంకర పేట గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్స్వం సదస్సు జరిగింది.…