ఆర్. ఓ. ఆర్ చట్టం -రైతుల చుట్టం
(జనం న్యూస్ ఏప్రిల్ 30. చంటి) బుదవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం గూర్చి అవగాహన కార్యక్రమాలకి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి…
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. మరణించిన కుటుంబాలకు న్యాయం చేయాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 30 రిపోర్టర్ సలికినీడి నాగరాజు మన దేశం కోసం కదలిరా అనే కార్యక్రమం పట్టణంలోని స్థానిక కళామందిర్ సెంటర్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి సంఘీభావంగా పహాల్గంలో జరిగిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా ఉగ్రవాదాన్ని…
పూల సురేష్ కు ముఖ్యమంత్రి సహాయనిది చెక్ పంపిణీ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్ర వాసి పూల సురేష్ కుమార్ మెదడుకు సంబందించిన అనారోగ్య కారణంగా వేలూరు CMC హాస్పిటల్లో వైద్య చేయించుకున్న సందర్భంలో ఆర్ధికంగా పూర్తిగా దిగజారిన పరిస్థితిలో రాజంపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు…
ఘనంగా బసవేశ్వరుడు జయంతి
జనం న్యూస్, మే 1( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ బసవేశ్వరుడు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ లోని బసవేశ్వరుడు, విగ్రహానికి పూలమాల వేసి నివాళాలు అర్పించిన గజ్వేల్ మాజీ…
విజయనగరంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అసిస్టెంట్ కమీషనర్ పి.రామచంద్రరావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ ఐ ఎమ్ రమణ మరియు సిబ్బంది విజయనగరం టౌన్ లొ మంగళవారం దాడులు నిర్వహించారు. ఎమ్. అప్పలనాయుడు ని…
పెట్టుబడిదారీ వర్గం వెట్టి చాకిరీ నుంచి కార్మికవర్గం విముక్తి పొందిన ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే.
జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 139 మేడే రోజున వాడవాడలా సిపిఐ, ఏఐటీయూసీ జెండాలు ఎగురవేసి కార్మిక అమరవీరులకు నివాళులు అర్పించాలి. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని, చికాగోలో…
విజయనగరం జిల్లా ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ఆలయం 30 వ వార్షికోత్సవం సందర్భంగా
జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అమ్మవారికి అత్యంత వైభవంగా జాతర మహోత్సవం తోటపాలెం గ్రామస్తుల ఆధ్వర్యంలో జరుపబడింది ఈ సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణతో లలితా సహస్రనామ పారాయణలతోటి భక్తుల యొక్క జయజయ ధ్వనాలతోటి…
మృతుల్లో ముగ్గురిని గుర్తించాం”
జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలం చందనోత్సవంలో గోడ కూలడంతో 8 మంది మృతిచెందారు. వీరిలో ఏడుగురిని కేజీహెచ్కు తరలించారు. మరణించిన ముగ్గురు వివరాలు ఇంకా తెలియరాలేదని, నలుగురు పురుషుల్లో ముగ్గురిని గుర్తించినట్లు KGH…
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు -ఏర్గట్ల ఎస్సై బి. రాము
జనం న్యూస్ ఏప్రిల్ 29:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రం: మంగళవారం రోజునా వర్షకొండ రోడ్డులోని తీగల వాగు సమీపంలో ఎస్సై బి రాము తన సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై…
విశ్వ గురు మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలు….
బిచ్కుంద ఏప్రిల్ 30 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో. రాజుల చౌరస్తా బసవేశ్వర చౌక్ వద్ద విశ్వగురు మహాత్మా బసవేశ్వర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ…