ఉగ్ర దాడుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక దేశంలో ఉగ్రవాదులు కాశ్మీర్ రాష్ట్రం పహల్గాం ప్రాంతంలో దాడులకు తెగబడి, భారతీయులపై కాల్పులకుపాల్పడడంతో రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్…
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన రఘును ఘనంగా సన్మానించిన ప్రముఖులు
జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరిగిన జాతీయ మాస్టర్స్ గేమ్స్, అథ్లెటిక్స్ పోటీలను హైమర్ త్రో 35+ విభాగంలో అత్యంత ప్రతిభను కనబరిచి…
జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ
జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పహల్లాం ఉగ్రవాదుల చర్యకు నిరసనంగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం నుంచి ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ…
కార్మికుల సమస్యల పరిష్కరించడమే AITUC లక్ష్యం”
జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పోరాటాలతో కార్మికుల సమస్యలు పరిష్కరించడమే AITUC ప్రధాన లక్ష్యమని ఆ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. పట్టణంలోని చిన్న వీధిలో పలువురు ఫర్నిచర్ కార్మికులు…
సాహిత్యం కళలను ప్రోత్సహిస్తాంజిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావుగంటేడ రాసిన పాడుదుమా స్వేచ్ఛా గీతం పుస్తకావిష్కరణ
జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సాహిత్యం కళలకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం కళలకు పుట్టినిల్లు అనీ ఆయన పేర్కొన్నారు. గురజాడ, ద్వారం, ఘంటసాల, సుశీల…
ప్రాథమిక పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగింది
(జనం న్యూస్ ఏప్రిల్ 28. చంటి ) దౌల్తాబాద్ మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల గాజులపల్లి లో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నర్సింలు మాట్లాడుతూ విద్యార్థులకు సెలవుల్లో కూడా వేసవి శిక్షణ శిబిరం పెట్టి గణితం…
తడ్కల్ లో మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం పర్యాటక ప్రాంతానికి పాకిస్తాన్ ముష్కర ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపిన దుశ్చర్యకు నిరసనగా తడ్కల్ లో ర్యాలీ. జనం న్యూస్,ఏప్రిల్ 28,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం పర్యాటక…
లైబ్రేరియన్ పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం చైర్మన్ అజీజ్ ఖాన్
జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని బొడ్రాయి వద్ద ఉన్న గ్రంథాలయాన్ని ఆదివారం రోజున అజీజ్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠకులకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలను దినపత్రికలను…
బిఆర్ఎస్ చలో వరంగల్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం
జనం న్యూస్, ఏప్రిల్ 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) బిఆర్ఎస్ చలో వరంగల్ రజతోత్సవ సభ సందర్భంగా సిద్దిపేట జిల్లా ,ములుగు మండలంలోని కేయమ్ఆర్ ఫంక్షన్ హాల్లో ములుగు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…
రామకోటి రామరాజును ఘనంగా సన్మానించినవేద
పండితులు బీటుకూరి శ్రీనివాసాచార్యులురామనామం విశ్వవ్యాప్తం చేయడం శుభదాయకం జనం న్యూస్, ఏప్రిల్ 28 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రామ తాత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు…