టూ టౌన్ పోలీస్ స్టేషన్ హోంగార్డుగా పనిచేస్తూ 16 సంవత్సరాలుగా ఎన్నో ఆదర్శనీయమైన సేవా కార్యక్రమాలు చేపట్టిన సాయి వినయ్
జనం న్యూస్ 26. ఏప్రిల్ : విజయవాడ వన్ టౌన్, భవన్నారాయణ వీధి నందు న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఉత్తీర్లు అవగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. సంస్థ…
నరసరావుపేట పట్టణంపల్నాడు జిల్లా కేంద్రం బహుజన్ సమాజ్ పార్టీఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : ప్రవీణ్ పగడాల హత్య కు నిరసనగా కొవ్వొత్తులతో నిరసన తెలిపిన బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాస్టర్లు ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్య దీనిని హత్య కోణంలో…
ఐసిడిఎస్ దుబ్బాక ప్రాజెక్టు: బాలమేళా గ్రాడ్యుయేషన్
(జనం న్యూస్ ఏప్రిల్ 26 ) దౌల్తాబాద్ మండల స్థాయిలో అంగన్వాడీ మరియు పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు .ఇట్టి కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ప్రీస్కూల్ మెటీరియల్ ప్రదర్శిస్తూ ఆటలు, పాటలు కార్యక్రమాలను వారి…
సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగాగుగులోత్ భావుసింగ్ నాయక్
జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 26 :ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం ఏన్కూర్. సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఏనుకూరు మండలం గార్లఓడ్డు గ్రామానికి చెందిన గుగులోత్ బావు సింగ్ ఎన్నికయ్యారు. ఇటీవల…
మారుమూల పల్లెటూర్లో చదువుల సరస్వతి..
ఎంపీసీ గ్రూపు లో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించిన తుంగూర్ బాలిక జనం న్యూస్ ఎప్రిల్ 26 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన బాలిక మంగళ వారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంక్ సాధించి…
ఫైజాబాద్ గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించిన ఈసీ భగవాన్ రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపిచేడు మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామంలో శనివారం నర్సరీని పరిశీలించారు. ఉపాధి హామీ ఈ సీ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు…
ఉగ్రవాదుల్లారా ఖబర్దార్ భారత పౌరుల జోలికొస్తే ఊరుకోo
ఉగ్రవాదు చర్యను ఖండించిన ప్రజా సంఘాలు జనం న్యూస్ 26 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : జమ్మూ కాశ్మీర్లో పహళ్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులను తీవ్రంగా ఖండిస్తూ భీమారం మండలం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ర్యాలీ…
కొత్త సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వెంటనే ఆపాలి
జనం న్యూస్ ఏప్రిల్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : మునగపాక హై స్కూల్ వెనక నిబంధనలకు విరుద్ధం గా ఎటువంటి పంచాయతీ అప్రూవల్ లేకుండా కొత్త టవర్ నిర్మాణం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్నారు అని టవర్…
ఉగ్రవాదుల్లారా ఖబర్దార్
భారత పౌరుల జోలికొస్తే ఊరుకోం…. జనం న్యూస్ ఏప్రిల్ 26 భీమవరం మండల ప్రతినిధి కాసిపేట రవి : భీమారం మండల కేంద్రలోని శుక్రవారం రోజున అన్ని ప్రజాసంఘాలు నాయకులు, మాట్లాడుతూ భారత పౌరుల జోలికొస్తే ఊరుకునేది లేదని కాశ్మీర్ లోని…
శివ మార్కండేయ దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల కరపత్రాల విడుదల
జనం న్యూస్ ఏప్రిల్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర శివ మార్కండేయ స్వామి ద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఈనెల 30 నుండి 3 వరకు జరుగుతాయి అని ఆలయ చైర్మన్…