• April 25, 2025
  • 42 views
నందలూరు కోర్టు నందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి నరసింహులు ఆధ్యర్యం లో జడ్జిల కు సన్మానం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నందు నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి నరసింహులు అధ్యక్షతన ఇన్చార్జ్ జడ్జిగా ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జ్ నందిని ధర్మవరం కి బదిలీ అయిన సందర్భంగా…

  • April 25, 2025
  • 41 views
ధరణి వద్దు భూ భారతి ముద్దు

జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజవర్గం కౌటాల మండల కేంద్రాలలోని రైతు వేదికలలో జరిగిన నూతన భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ…

  • April 25, 2025
  • 40 views
ఘనంగా విష్ణు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

జనం న్యూస్. ఏప్రిల్ 25. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని. బి.వి.ఆర్ ఐటి విష్ణు పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా. అడిషనల్ ఎస్పీ ఎస్. మహేందర్ మెదక్…

  • April 25, 2025
  • 36 views
పౌష్టికాహారం తీసుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యం

▪చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలి.. ▪ప్రభుత్వ ఔషధాలను అర్హులకు అందించాలి.. శుక్రవారం సభలో కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటే రోగాల బారిన…

  • April 25, 2025
  • 39 views
రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు

జనం న్యూస్,ఏప్రిల్25,అచ్యుతాపురం:మండలం లోని వెదురువాడ 11 కేవీ సుప్రజ,అచ్యుతాపురం ఫీడర్ పరిధిలో ఎస్ఎస్,ఎల్టీ చెట్టు కొమ్మలు కోత కారణంగా అచ్యుతాపురం,పూడిమడక రోడ్డు,కొనేంపాలెం, కుమారపురం,దుప్పి తూరు ప్రాంతాల్లో 26వ తేదీ అనగా శనివారం ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 3 గంటలు…

  • April 25, 2025
  • 40 views
భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

తెలంగాణ ప్రజా ఫ్రంట్ 4వ జిల్లా కమిటీ సమావేశం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 25 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణంలోని విస్ డమ్ కాలేజీలో శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా తెలంగాణ ప్రజా ఫ్రంట్…

  • April 25, 2025
  • 41 views
ఉగ్రవాదుల్లారా ఖబర్దార్

భారత పౌరుల జోలికొస్తే ఊరుకోం…. ఆసిఫాబాద్ లో నమాజ్ అనంతరం నిరసన జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో భారత పౌరుల జోలికి వస్తే ఊరుకునేది లేదని , ఉగ్రవాదుల్లారా ఖబర్దార్ అని జామా మస్జిద్ ఇమామ్ మొహమ్మద్…

  • April 25, 2025
  • 38 views
లక్ష్మి ప్రసన్న మృతిపై విచారణ చేయాలి వారి కుటుంబానికి న్యాయం చేయాలి దళిత సంఘాల నాయకులు డిమాండ్

జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో మంచిర్యాలలోనీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న లక్ష్మి ప్రసన్న శుక్రవారం ఉదయం చనిపోయినా అధికారులు స్పందించడం లేదని, ఆమె మృతిపై అనేక నుమానాలు…

  • April 25, 2025
  • 32 views
సమస్యల పరిష్కారానికే భూ భారతి

సబ్ టైటిల్; జనం న్యూస్ ఎప్రిల్ 25 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని రైతు వేదిక లోభూ భారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యా ప్రసాద్ మాట్లాడుతూ భుముల సమస్యలకు భూ భారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందని కలెక్టర్…

  • April 25, 2025
  • 32 views
రమణ ఆశయాలు కొనసాగిస్తాం

జనం న్యూస్, ఏప్రిల్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) టిపిటిఎఫ్,సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో టిపిటిఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కందుకూరి రమణ, సంస్కరణ సభ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ఉపాధ్యాయ భవన్లో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com