• October 30, 2025
  • 28 views
రైతులు ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధుకుంటుంది బిజెపి సత్యనందం

జనం న్యూస్ అక్టోబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి మొంథా తుఫాను ప్రభావం వరి రైతులపై అధికంగా పడిందని, ఉద్యాన, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం వ్యాఖ్యానించారు. గురువారం కొత్తపేట మండలం కొత్తపేట బొరుసు…

  • October 30, 2025
  • 28 views
ప్రగల్లపాటి కనకరాజుకు విద్యా విభాగంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం

జనం న్యూస్, అక్టోబర్ 30,ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మానవ సేవతో పాటు విద్యా అభివృద్ధి రంగంలో విశిష్ట కృషికి గుర్తింపుగా పుదుచ్చెరిలో ఘనంగా జరిగిన అవార్డు వేడుక తరువాత జగిత్యాల కు విచ్చేసిన సందర్భంలో ప్రముఖ విద్య వేత డాక్టర్…

  • October 30, 2025
  • 27 views
కాంట్రాక్టర్ అధికారుల నిర్లక్ష్యానికి గురి అయిన చలివాగు ప్రాజెక్టు

జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని జోగం పల్లి గ్రామం లో కాంట్రక్టర్ అధికారులు నిర్లక్ష్యంనికి గురి అయిన చలివాగు ప్రాజెక్టు లక్షలు పెట్టి కట్టిన తూము వృధా ఖర్చు పని చేయని…

  • October 30, 2025
  • 35 views
సైబర్ నేరాల ప్రశిక్షణలో ప్రశంస పత్రాలు అందుకున్న హేమలత చంద్రకాంత్ గౌడ్,

ఆన్లైన్ సైబర్ నేరాలకు నిరోధించడానికి 1930,టోల్ ఫ్రీ నెంబర్. జనం న్యూస్,అక్టోబర్ 30,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామానికి చెందిన హేమలత చంద్రకాంత్ గౌడ్,దంపతులు సైబర్ నేరాలపై ప్రశిక్షణను బుధవారం మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తరగతులు…

  • October 30, 2025
  • 27 views
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాబై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది. బండి రమేష్

జనం న్యూస్ అక్టోబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలందరూ పెద్ద ఎత్తున తమ మద్దతు తెలియజేస్తున్నారని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాబై వేల ఓట్ల…

  • October 30, 2025
  • 27 views
శారదా నది గండి పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

జనం న్యూస్,అక్టోబర్ 30,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కుమ్మరాపల్లి,రజాల ప్రాంతంలో శారదా నదికి గండి పడి గట్టు తెగిపోవడంతో ఒక్కసారిగా వరద నీరు పొలాల్లోకి ప్రవహించింది. దీంతో వరి పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.…

  • October 30, 2025
  • 30 views
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్.

జనం న్యూస్ అక్టోబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి…

  • October 30, 2025
  • 35 views
42% బీసీ రిజర్వేషన్ల సాధనకై బషీర్బాగ్‌లో సదస్సు — తెలంగాణ జన సమితి పిలుపు

జనం న్యూస్ కొత్తగూడెం, అక్టోబర్ 30: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1న హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించబోయే సదస్సును విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.కొత్తగూడెం…

  • October 30, 2025
  • 30 views
అక్టోబర్ 31 న సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అక్టోబర్ 31 జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా. స్వాతంత్ర్యం కేవలం ఒక రోజు కాదు, అది ఒక ప్రారంభం. 1947 ఆగస్టు 15న తెల్ల వారి…

  • October 30, 2025
  • 33 views
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం గళంఎత్తుదాం

తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి జనం న్యూస్, అక్టోబర్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మినగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం గళం ఎత్తుదామని తెలంగాణ జన సమితి జిల్లా…