ఇంటర్ ఫలితాలలో స్రవంతి కళశాల విద్యార్థుల విజయం
జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. తెలంగాణ ఇంటర్ బోర్డ్ మంగళవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో జమ్మికుంట పట్టణంలోని స్రవంతి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్…
వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ రీఛార్జ్ స్కాలర్స్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 22 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ నుండి రిసర్చ్ స్కాలర్స్ హర్షిత మరియు రంజిని తెలంగాణ రాష్ట్రము లో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ మార్కెట్ల ను సందర్శిస్తున్నారు. అందులో…
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి! డిసిసి అధ్యక్షులు. ఆంజనేయులు గౌడ్
జనం న్యూస్. ఏప్రిల్ 22. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని నోవార్టిస్ నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సంస్థ చైర్మన్ విజయ్ సుందర్. ఆధ్వర్యంలో…
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఇంటర్మీడియట్ 79.41. ఉత్తీర్ణత సాధించారు
జనం న్యూస్ ఏప్రిల్ 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం సమీపంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ లో 79.41./. ఉత్తీర్ణత సాధించారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం…
చిన్నారుల్లో పోషకాహారలోపాన్ని నివారించేందుకే పోషణ పక్వాడ
జనం న్యూస్ ఏప్రిల్ 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం బీం ఆసిఫాబాద్ వాంకిడి మండలంలోని బంబార రైతు వేదికలో మంగళవారం పోషణ పక్వాడ ఏడవ విడత ఈనెల 8 నుండి 22 తేదీ వరకు జరిగే అవగాహన కార్యక్రమాలను…
ఆపదలో ఉన్నవారికి రక్తదానం
జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆపదలో ఉన్న వారికి ముఖ్యంగా రక్తం అత్యసరమైన రోగులు, క్షతగా త్రులకు అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ చేయూ తగా నిలిచి తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తోందని ఆ సంస్థ…
శాంతి స్కూల్ లో మాతృమాత మాతృభూమి మాతృభాష కార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ఉప్పలగుప్తం స్థానిక శాంతి స్కూల్ లో ఈరోజు ఉదయం జరిగిన మాతృమాత మాతృభూమి మాతృభాష అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మరియు సమావేశానికి అధ్యక్షులుగా శివానిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ,వరల్డ్ రికార్డ్…
భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా రైతులకు న్యాయం
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జనం న్యూస్. ఏప్రిల్ 22, 2025:. కొమురం భీమ్. జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే…
సత్తా చాటిన సిరికొండ ఆదర్శ కళాశాల..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లోని ఆదర్శపాఠశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలోపీ యం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో విద్యార్థులు మిశ్రమ ఫలితాలు సాధించారు.ద్వితీయ సంవత్సరంలో పరీక్షకు 94మంది విద్యార్థులు హాజరై 65% ఉత్తీర్ణత…
ఆదివారం అధికారుల దాడి వెనుక రాజకీయ హస్తం లేదంటారా.!
జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, ఏప్రిల్22: రాజకీయ ఒత్తిడి కారణంగానే రెవెన్యూ అధికారులు పోలీసులు నిర్వాసితుల భూములపై బుల్డోజరుతో దాడి చేశారని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనంలో పత్రిక సమావేశంలో…