అంగన్వాడీ కేంద్రంలో అవగాహన సదస్సు..!
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల..నిజామాబాద్.. కేంద్రం ఆయుష్ –ఐసీడీఎస్.. ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం లో అవగాహన సదస్సు నిర్వహించమని జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ గంగా దాస్ తెలిపారు. డాక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు రక్త…
భూ భారతితో రైతు భూములకు పూర్తి భరోసా
అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 19 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర…
కందర్ పల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం
బిచ్కుంద ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి నిర్వహించడం జరిగింది, పోషన్…
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
*మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్*జనం న్యూస్ 2025 ఏప్రిల్ 19 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)మెదక్ మండలం రాజిపల్లికొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావుకొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని మెదక్…
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
బిచ్కుంద ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం లోని శ్రీ సద్గురు బండయప్ప పంక్షన్ హల్ లో గడ్డం మారుతీ కుమారుడు అనిల్ వివాహ వేడుకలో పాల్గొని…
తప్పుడు దస్తావేజిలు సమర్పించిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు….. పెద్దపల్లి తహసిల్దార్ డి.రాజయ్య
జనం న్యూస్, ఏప్రిల్ 20, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి తప్పుడు దస్తావేజిలు సమర్పించిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని పెద్దపల్లి తహసిల్దార్ డి.రాజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి భూం నగర్ లోని సర్వే నెంబర్…
ఈ రోజు గర్రెపల్లి వెంకటేష్ ను పరమశించడం జరిగింది
జనం న్యూస్ ఏప్రిల్ 20 పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి గత వారం క్రితం గర్రెపల్లి వెంకటేష్ తాటి చెట్టు పై నుండి జారీ కింద పడడం జరిగింది. వారికీ నడుము వెన్ను బొక్క ఫ్యాక్చర్ కావడం జరిగింది.గర్రెపల్లి వెంకటేష్ ను పరామర్శించడం…
చిలకలూరిపేట పట్నంలోని శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 19 రిపోర్టర్ సలికినీడి నాగరాజు దగ్గరనున్న స్టడీ సర్కిల్ హాల్ నందు ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఉద్యోగస్తుల సమావేశంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ 1)…
బిచ్కుంద లో కల్తీ కల్లుపై అవగాహన కార్యక్రమం…
బిచ్కుంద ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలో శనివారం నాడు గ్రామపంచాయతీ లో కల్తీ కల్లు నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్…
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు
జనం న్యూస్ 19 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శిగా కృష్ణ ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన విశాఖపట్నం జిల్లా గాజువాక అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా గతంలో…