జైనూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మానవ అక్రమ రవాణా నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
జనం న్యూస్ 26జులై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. ఈ కార్యక్రమాన్ని డీఆర్డిఏ కుమురం భీమ్ ఆసిఫాబాద్ మరియు ప్రజ్వలా స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్. చిత్తరంజన్ , ఐపీఎస్, అదనపు…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
జనం న్యూస్ రిపోర్టర్ కావలి నర్సిములు. కురుస్తున్న ముసురు వర్షానికి ముందస్తు జాగ్రత్తలు.. జనం న్యూస్ జూలై 26 వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పాత ఇండ్లలో ఉంటే జాగ్రత్తగా…
సమాజ సేవలో ప్రధానోపాధ్యాయులు కసెట్టి జగన్ బాబు
జనం న్యూస్. తర్లుపాడు మండలం జులై 26 సమాజసేవలో ముందుండే ప్రధానోపాధ్యాయుడు ,మార్కాపురం లైన్స్ క్లబ్ డైరెక్టర్ జగన్ ఈరోజు తాను పనిచేస్తున్న జగన్నాధపురం ఎంపీపీ ఎస్ లో విద్యార్థుల అభ్యున్నతి కోసం తన సొంత నిధులు 4500 రూపాయలు వెచ్చించి…
డ్రోన్స్ వినియోగంతో ఆరుగురిపై ఓపెన్ డ్రింకింగు కేసులు నమోదు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషను పరిధిలోని కామాక్షినగర్, ఉడా కాలనీ శివార్లలో ఓపెన్ డ్రింకింగు చేస్తున్న…
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలపరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,…
కేసుల దర్యాప్తులో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లులో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,ఐపిఎస్ జూలై 25న…
విజయనగరం జిల్లాలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు
జనం న్యూస్ 26 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక స్థానిక జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంలో 1999 సంవత్సరంలో పాకిస్తాన్ తో జరిగిన కార్గిల్ పోరులో అమరులైన…
టిడిఆర్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తున్న -ఎమ్మెల్యే సుందరపు
జనం న్యూస్ జూలై 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మునగపాక మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎలమంచిలి నియోజవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా టిడిఆర్ లబ్ధిదారులకు.చెక్కలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ అనకాపల్లి బైపాస్ రోడ్డు…
పి ఫోర్ పై సచివాలయంలో కూటమి నాయకులకు అవగాహన -మాదంశెట్టి నీలబాబు
జనం న్యూస్ జూలై 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డు లో కొండ కొప్పాక, కొత్తూరు నరసింహరావు పేట, సిరసపల్లి, సాలాపువానిపాలెం, తాడి సచివాలయాల్లో కూటమి ప్రభుత్వం పి ఫోర్ పై పేదరిక నిర్మూలన కోసం జనసేన…
ఝరాసంగం ఎస్సై గా,క్రాంతి కుమార్ పాటిల్.
జనం న్యూస్, 25 జూలై 2025. ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, ఝరాసంగం పోలీస్ స్టేషన్ కు, నూతన ఎస్సైగా, క్రాంతి కుమార్…