పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జోరుగా ప్రచారం….
జుక్కల్ ఫిబ్రవరి 21 జనం న్యూస్ ( జుక్కల్ కానిస్టేసన్ రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా జోరుగా కొనసాగుతున్న ప్రచారం. బిచ్కుంద మండలం లో వాజిద్నగర్, గుండెనమల్లీ…
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అస్వస్థత
జనం న్యూస్, ఫిబ్రవరి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్మెగాస్టార్ చిరంజీవి, కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి,అస్వస్థత గురయ్యా రు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు…
మాతృభాషలో విద్యఆ జాతి ప్రజల హక్కుఅంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
జనం న్యూస్, ఫిబ్రవరి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ఒక వెన్నెల రాత్రి పిల్లలంతా వీధిలో ఆటలాడతున్నారు. ఇంతలో ఒక నల్లని మేఘం చంద్రున్ని కప్పేసింది. వెన్నెలపోయింది.వారి ఆట ఆగిపోయింది. అప్పుడు నాలుగేండ్ల బుడతడు అరుగు…
కాయిలను విడుదల చేసిన ప్రభుత్వం
జనం న్యూస్ 21 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మసీదులలో పనిచేస్తున్న ఇమామ్ మౌజాన్లకు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలతో సహా సీఎం చంద్రబాబు విడుదల చేసారని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్…
రోస్టర్ క్లియర్ చేసి గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని….
జనం న్యూస్ 21 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రోస్టర్ క్లియర్ చేసి గ్రూప్- 2 మెయిన్స్ నిర్వహించాలని సింధు రీడింగ్ హాల్ వద్ద భారత ప్రజాతంత్ర యువజన సమస్య( DYFI ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం…
వాలంటీర్లు ప్రభుత్వం అప్పగించిన పనులే చేశారు కానీ ఏ రాజకీయ పార్టీ పనులు చేయలేదు.అసెంబ్లీ లో వాలంటీర్లు కోసం మీ గళం విప్పండి ఎమ్మెల్యే గారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక జనం న్యూస్ 21 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఐఎఎస్ స్థాయి నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే పోస్టింగులు, ప్రమోషన్లు తెచ్చుకుంటున్నారు, అధికార…
నిబంధనలకు విరుద్ధంగా సైలన్సర్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 21: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను సైలన్సర్స్ ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలన్సర్స్ ను, తొలగించడం, మార్పు…
వాలంటీర్లు ప్రభుత్వం అప్పగించిన పనులే చేశారు కానీ ఏ రాజకీయ పార్టీ పనులు చేయలేదు.అసెంబ్లీ లో వాలంటీర్లు కోసం మీ గళం విప్పండి ఎమ్మెల్యే గారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 21 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఐఎఎస్ స్థాయి నుంచి క్రింది స్థాయి అధికారి వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే పోస్టింగులు, ప్రమోషన్లు తెచ్చుకుంటున్నారు, అధికార…
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాసుల గుట్టకు శాశ్విత రహదారి ఏర్పాటు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. లక్ష్మీనరసింహస్వామికాసుల గుట్టకు శాశ్విత రహదారిఏర్పాటు చేయాలిఅలసత్వం వహించకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలి స్థానిక ప్రజల విజ్ఞప్తి నందలూరు: ఫిబ్రవరి 20:- మండలంలోని పాటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎర్రి పాపయ్య గారి పల్లె గ్రామ సమీపంలో…
శివానామస్మరణతో శ్రీశైలం యాత్ర బయలుదేరిన శివ స్వాములు
జనం న్యూస్ ఫిబ్రవరి 20 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట మండలం లోని మల్లంపేట్ గ్రామం లో శివ స్వాములు ఎంతో భక్తి శ్రద్దలతో వారు మండలం కాల దిక్ష ను…