• January 17, 2025
  • 46 views
క్రీడలకు గత కేసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది….

జనం న్యూస్ 16 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా సంక్రాంతి పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ…

  • January 17, 2025
  • 52 views
భోగి,సంక్రాంతి కనుమ పండుగల సందర్భంగా ముగ్గుల పోటీలు.

జనం న్యూస్ జనవరి 15 శాయంపేట మండల కేంద్రంలోని కుమ్మరి వీధిలో భోగి, సంక్రాంతి సంబరాల్లో భాగంగా బేరుగు తరుణ్ గోపి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.మహిళలు,తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ అద్భుతమైన రంగవల్లులను భోగి,సంక్రాంతి పర్వదినాన్ని ప్రతి భింబించేలా రూపొందించారు.…

  • January 17, 2025
  • 56 views
ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయ్యే ముఖాలు ఈ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈయ్యే ముఖాలు

జనం న్యూస్ 16 జనవరి భీమారం మండలo ప్రతినిధి కాసిపేట రవి :- పలు మండల కేంద్రాలలో ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు గ్రామాలలో హడావుడి మొదలుపెట్టారు అప్పుడు ఆ ఎమ్మెల్యే సరిగ్గా పట్టించుకోలేదని అతనిపై నింద లేచి మరోసారి…

  • January 17, 2025
  • 67 views
పత్తి పాక గ్రామ లో ముగ్గుల పోటీలు

జనం న్యూస్ జనవరి 15 శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో అంబేద్కర్ సామాజిక సేవ సమితి అధ్యక్షులు గజ్జి సదయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది మహిళలు పాల్గొని…

  • January 17, 2025
  • 51 views
కూకట్పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న బండి రమేష్

జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి వందల మంది భక్తుల మధ్య అత్యంత వైభవోపేతంగా గురువారం ఆలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై,…

  • January 17, 2025
  • 49 views
పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ

జనం న్యూస్ జనవరి 16 కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పనిచేస్తూ ఏఎస్ఐ నుంచి ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన పలువురు పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో వారిని అభినందించి మాట్లాడారు. పదోన్నతి పొందిన…

  • January 17, 2025
  • 70 views
లద్దె పురుగుతో లబొదిబో అంటున్న రైతన్నలు

జనం న్యూస్ /నెక్కొండ/మొక్కజొన్న చేనుకు లద్దపురుగు సొకడంతో రైతన్నలు విలవిల్లాడుతున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర లొ కాశ బోయిన మల్లయ్య అనే రైతు తనకు చెందిన వ్యవసాయ భూమిలో రెండెకరాల పత్తి చేను…

  • January 17, 2025
  • 39 views
విజేతలకు బహుమతులు అందించిన ఉమ్మడి కొల్లూరు నాయకులు

నవాబుపేట 16 జనవరి 25 జనం న్యూస్ :-నవాబుపేట మండల పరిధిలోని బటోన్ పల్లి తండా గ్రామంలో టోర్నమెంట్ కొనసాగుతున్న సందర్భంగా మొదటి బహుమతి 20వేల రూపాయలు పోలీస్ రవి, రెండవ బహుమతి 10000, మోతిలాల్ క్రీడాకారులకు అందించారు, యువత క్రీడల…

  • January 17, 2025
  • 38 views
తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు తెచ్చిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్‌రాజ్ శేరికార్

జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 16.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్టర్… తెలంగాణ రాష్ట్రం లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నిజామాబాద్ రైతుల కష్టాలు తీర్చటానికి పసుపు బోర్డు ని తెచ్చి ఆనంద పరవశంలో నింపిన నరేంద్ర మోడీ మాట నిలబెట్టుకున్నారు…

  • January 17, 2025
  • 40 views
ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి-కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే శ్రీకృష్ణ హోమ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు అభినందనీయం   జనం న్యూస్ జనవరి 17 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే అని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com