రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ఎ.బి.సి.డి. అవార్డు అందుకున్న జిల్లా పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్రంలో వివిధ జిల్లా పోలీసులు మూడు మాసాల్లో చేధించిన కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు…
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలో…
సమ్మర్ హాలీడేస్… విజయనగరంలో చూడదగ్గ ప్రదేశాలు
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వేసవి సెలవులకు విజయనగరం జిల్లా స్వాగతం పలుకుతోంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా ఆహ్లాదకరంగా గడిపేందుకు టూర్ ప్లాన్ చేసుకునేందుకు మంచి వేదిక కానుంది. తాటిపూడి రిజర్వాయర్, రామతీర్థం బోడికొండ,…
విజయనగరం జిల్లా కేంద్రంలో వక్ఫ్ ( సవరణబిల్లుకు) వ్యతిరేకంగా ముస్లింల భారీ నిరసన ర్యాలీ
జనం న్యూస్ 17 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డిడి న్యూస్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ ( సవరణచట్టానికి) వ్యతిరేకంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ముస్లింలు భారీగా నిరసన తెలిపారు. కోట వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం…
ప్రభుత్వ బడిలో విద్యార్థులును చేర్పిద్దాం.యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి గొండు నారాయణ రావు
జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం: ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని మండలం దంత గ్రామంలో బుధవారం జిల్లా యుటీఎఫ్ కార్యదర్శి, దంత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొండు నారాయణ రావు పిలుపునిచ్చారు. బడి ఈడు గల బాల బాలికలను ప్రభుత్వ బడిలో…
వంట గ్యాస్పై మహిళలు మెలుకవులు పాటించాలిఅగ్నిమాపక ఆధికారి పీఆర్. రెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం : వంట గ్యాస్ ప్రమాధాలు పై మహిళలు మెలుకవులు తెలుసుకోవాలని స్థానిక అగ్నిమాపక ఆధికారి పీఆర్. రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం కోటబొమ్మాళి పంచాయతీ చిన్నపొందరవీధిలో మహిళలకు అగ్నిమాపక సిబ్బంది వంటగ్యాస్కు…
స్మార్ట్ టీవీ, రెండు ల్యాప్టాప్లను పాఠశాలకు అందజేత
జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం: కోటబొమ్మాళి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సాంఫీుక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పి. అరుణకుమారి బుధవారం ఒక స్మార్ట్ టీవీ, రెండు ల్యాప్టాప్లను పాఠశాల పధానోపాధ్యాయుడు డి. గోవిందరావుకు అందజేశారు. ఉత్తరాంధ్ర యూనిట్గా…
కూటమి ప్రభుత్వంతోనే గ్రానైట్ పరిశ్రమ అభివృద్ది
జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం:కూటమి ప్రభుత్వంతోనే గ్రానైట్ పరిశ్రమ అభివృద్ది చెందనుందని ఆ పరిశ్రమల సంఘం ప్రతినిధులు, నిమ్మాడ సర్పంచ్ కింజరాపు సురేష్, దుర్గా గ్రానైట్స్ యజమాని చౌదరి, గోపి తదితరులు అన్నారు. బుధవారం మండలం నిమ్మాడ కూడలిలో ముఖ్యమంత్రి…
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలిజనం
న్యూస్ ఏప్రిల్ 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. బుధవారం మునగాల మండలం కేంద్రంలోని ఎస్సి బాలికల హాస్టల్ ను…
రోడ్లపై బ్లాక్ స్పాట్ లను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా పరిశీలించాలి
భద్రత ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లాలోని రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు రెవిన్యూ, పోలీస్, ఆర్ &…