సైన్స్ ఎగ్జిబిషన్ లో.శ్రీ చైతన్య స్కూల్ సుపర్..
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి జనం న్యూస్, మార్చి 16, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ లో సైన్స్ ఎగ్జిబిషన్ ను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్సీ…
ప్లాస్టిక్ కవర్ వద్దు మామూలు సంచి ముద్దు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోగల అరవపల్లిలో ఆర్ అండ్ బంగ్లా కూడలి దగ్గర మూడవ శనివారం లో భాగంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని…
ఘనంగా సెయింట్ జోసెఫ్ చర్చి వార్షికోత్సవ వేడుకలు
జనం న్యూస్ -మార్చి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని సెయింట్ జోసఫ్ చర్చి 54 వ వార్షికోత్సవాన్ని శనివారం పారిష్ ప్రీస్ట్ ఫాదర్ సాగిలిజయరాజుఆధ్వర్యంలో చర్చి సంఘస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మొదట మూడు…
మద్దిరాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నిరసన
జనం న్యూస్ మార్చ్(15) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని సూర్యాపేట- దంతాలపల్లి రోడ్డు మీద బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్ఏ రజాక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డిని…
సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం
జనం న్యూస్ మార్చి 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండలం కొక్కిరేణి, తిమ్మారెడ్డి గూడెం గ్రామాలలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఎం…
ఆపరేషన్ చేయూత ద్వారా 64 మంది మావోయిస్టుల లొంగుబాటు
(కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమల శంకర్ ) రిపోర్టర్ 15 మార్చ్ ( జనం న్యూస్) మల్టీజోన్ -1 ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 81 బి ఎన్,…
ఉమ్మడి విశాఖ జిల్లా ఏపీఎన్జీవిఎఫ్ చైర్మన్ గా కోదండరావు ఏకగ్రీవంగా ఎన్నిక
హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు జనం న్యూస్,మార్చి15, అచ్యుతాపురం: ఈరోజు (ఉమ్మడి) విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నేరీయన్స్ ఫెడరేషన్ (ఏపీవిఎన్జివిఎఫ్) సర్వసభ్య సమావేశం హనుమంతవాక పాత డైరీ ఫారం ఆవరణలో ఉన్న ఏపీవిఎన్జివిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి…
ఘనంగా జరిగిన ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమం
ధ్వజస్తంభం ప్రతిష్టపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడా విజయ శేఖర్ రెడ్డి జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో శ్రీ గణపతి శ్రీకృష్ణ శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత శ్రీరామచంద్ర స్వాములు వారి…
ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఉమారాణి
జనం న్యూస్ మార్చి 15(నడిగూడెం) జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి అన్నారు. శనివారం నడిగూడెంలో MNREGS నిధులు రూ.70 వేలతో నిర్మిస్తున్న పశువుల కొట్టములను పంచాయతీ…
కౌన్సిలర్లు, అధికారులు వారానికోసారి ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలి ప్రత్తిపాటి
మున్సిపాలిటీ పరిధిలో జరిగిన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రత్తిపాటి. రోడ్లపై గుంతలు, డ్రైనేజ్ ల నిర్మాణం, చేపలమార్కెట్ ఏర్పాటు, కుక్కల బెడద, టిడ్కో ఇళ్ల సముదాయంలో ప్రార్థనా మందిరాల నిర్మాణ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు. జనం…