రాష్ట్రస్థాయిలో గో సేవ కార్యక్రమంలో విద్యా భారతి స్కూల్ విద్యార్థికి నాలుగో స్థానం
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ అక్టోబర్ 29 రాష్ట్ర స్థాయి గో సేవ విజ్ఞాన పరీక్షలో విద్యాభారతి విద్యార్థికి 4వ స్థానం ఆదివారం హైద్రాబాద్ కేశవ్ మెమోరియల్ స్కూల్ లో రాష్ట్ర స్థాయి గో సేవ విజ్ఞాన…
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరుమండలం ,వైఎస్ఆర్సిపి మహిళా మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి ఆధ్వర్యంలో మండలంలోని నాగిరెడ్డిపల్లి,గ్రామ పంచాయతీ అరవపల్లి గ్రామం తోటపాలెం నందు వైఎస్ఆర్సిపి మహిళ మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి,కోటి సంతకాల సేకరణ,కార్యక్రమం నిర్వహించారు ఈ…
జిల్లాలో కడప వాసులకు పునరావాసం
జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లాలో మొంథా తుఫాను ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లా నుంచి పూసలు అమ్మటానికి వచ్చిన 13 మంది వలసదారులకు అధికార యంత్రాంగం రక్షణ కల్పించింది. కలెక్టరేట్ కంట్రోల్…
రైతులకు నష్టపరిహారం యిచ్చి ఆదుకోండి.రైతు నాయకులు -సూరిశెట్టి
జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మోంత* తుఫాన్ ప్రభావంతో కుదేలైపోయిన రైతులందరకు కూటమి ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం యివ్వాలని వైఎస్ ఆర్ సీపీ సీనియర్ నాయకులు, రైతు నాయకులు సూరిశెట్టి రమణ అప్పారావు పత్రికలకు…
మొంధా తుఫాన్ పట్ల అప్రమత్తం ఎంతైనా అవసరం : ఎస్సై కె. సీతారాం
జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలం ఆండ్ర పోలీస్ స్టేషన్ ఎస్సై కె. సీతారాం మాట్లాడుతూ, మొంధా తుఫాన్ ప్రభావం కారణంగా మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా…
మొంధా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలన : స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ
జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలంలో మొంధా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో వరద నీరు ఆండ్ర రిజర్వాయర్లోకి అధికంగా చేరింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజర్వాయర్ స్టీల్వై గేట్ల ద్వారా…
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు: జడ్పీ ఛైర్మన్
జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.సమాచారం తెలుసుకున్న జడ్సీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నెల్లిమర్ల ప్రభుత్వాసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు.…
ఆరుగ్యారంటీలు అట్టర్ ఫ్లాప్.దమ్ముంటే జనాల్లోకొచ్చి నిరూపించండి
జనం న్యూస్ 29 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ కు ఎంపీ డీకే సవాల్ కాంగ్రెస్ , బీఆరెస్ లు అవినీతికి కేరాప్.భవిష్యత్ అభివృద్ధి కావాలంటే బీజేపీకే…
వైఎస్ఆర్సిపి అన్నమయ్య జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గా పునగాని గుణ యాదవ్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా యువజన విభాగం మొదటి ప్రధాన కార్యదర్శిగా నందలూరు కు చెందిన పునగాని గుణ యాదవ్ ని నియమించినట్టువైయస్సార్సీపి కేంద్ర కార్యా…
సమయస్ఫూర్తితో యువకుని ప్రాణాన్ని కాపాడిన.. ఎస్సై.
జనం న్యూస్ అక్టోబర్ 28 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్) ఎల్కతుర్తి.. సమయస్ఫూర్తితో యువకుని ప్రాణాన్ని కాపాడిన పోలీస్ సిబ్బంది. వివరాల్లోకి వెళితే, చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లేటి విశ్వతేజ 18 సంవత్సరాలు, భూ బదలాయింపు విషయంలో, తమకు…












