• April 11, 2025
  • 22 views
మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

జనం న్యూస్- ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి, మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూల మాలలు వేసి…

  • April 11, 2025
  • 20 views
బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతి బాఫూలే, 198వ జయంతి

జనం న్యూస్, ఏప్రిల్ 12( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే,కి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ పి డి ఎం రాష్ట్ర కో…

  • April 11, 2025
  • 22 views

బిజెపి కుటుంబ మరియు కుల పార్టీ కాదు బలమైన క్యాడర్ ఉన్న పార్టీ – వడ్డేపల్లి రాజేశ్వరరావు. జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నలబై ఐదవ స్థాపన దివస్ వేడుకలు ఫతేనగర్…

  • April 11, 2025
  • 22 views
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే

జనం న్యూస్- ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ జెన్కో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి, జెన్కో ఓ& ఎం ఎస్ ఇ రఘురాం…

  • April 11, 2025
  • 24 views
మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సదయ్య

జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని తహరపూర్ గ్రామ నివాసులు బుస్స తిరుపతి రాజయ్య తల్లి బుస్స సాంబలక్ష్మి అనారోగ్యంతో మరణించగా సాంబలక్ష్మి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి…

  • April 11, 2025
  • 19 views
రైతుల ను అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ మొగిలి

జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భంగా రాష్ట్ర పార్టీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు…

  • April 11, 2025
  • 22 views
బాలల కథల పోటీ-2025లో జక్కుల లోహితకు ప్రథమ బహుమతి

జనం న్యూస్ :11 ఏప్రిల్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్ ; మాచిరాజు బాల సాహిత్యం పీఠం వారు ప్రతిష్టాత్మకంగా జాతీయస్థాయిలో నిర్వహించిన బాలల కథల పోటీ 2025 లో సిద్దిపేట జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల…

  • April 11, 2025
  • 21 views
సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే

జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ మలుగు విజయ్ కుమార్ ) మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచర ణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన…

  • April 11, 2025
  • 24 views
జమ్మికుంట లో ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దాసరపు మహేందర్ ఆధ్వర్యంలో, జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి, 198వ జయంతి…

  • April 11, 2025
  • 24 views
బిజెపి ఆద్వర్యంలో పూలేజయంతి

జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలి మహాత్మా జ్యోతిరావుపూలే 198 వ జయంతిని పురస్కరించుకొని కొత్తపేట మండల అద్యక్షులు సంపత్తి కనకేశ్వర్రావు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాలూరి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com