హాలియాకు తరలి వెళ్ళనున్న కెనరా బ్యాంకు ఆందోళనలో బ్యాంక్ ఖాతాదారులు
జనం న్యూస్ – ఆగస్టు1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో ఉన్న కెనరా బ్యాంకును సాగర్ నుంచి తరలించవద్దని బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా నాగార్జునసాగర్ హిల్ కాలనిలో సాగర్ ప్రజలకే కాకుండా…
కాట్రేని కొన లో నాగిడి నాగేశ్వరావు ఘనంగా పుట్టినరోజు వేడుకలు
జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనతెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగృహంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్…
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని. సిఐటియు డిమాండ్.
జుక్కల్ ఆగస్టు 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ధర్నా నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు.…
రూప్లా తండాలో డ్రైనేజ్ కి భూమి పూజా..!
జనంన్యూస్. 01. సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్ర పరిది లోని జగదాంబ తండా గ్రామంలో రుప్లా తండా లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిధులతో 3 లక్షల రూపాయలు డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయడం…
అమ్మ పాలు అమృతం లాంటిది…… హెల్త్ అసిస్టెంట్ సంగీత
బిచ్కుంద, ఆగస్టు 01 జనం న్యూస్ తల్లిపాలు అమృతం లాంటిది అని హెల్త్ అసిస్టెంట్ సంగీత అన్నారు. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామంలో ఎస్సీ వాడా అంగన్వాడి స్కూల్లో తల్లిపాల వారోత్సవాలు భాగంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్…
పీ .హెచ్.డి .పట్టా పొందిన డి గంగాధర్. దేవి దాస్ కు సన్మానం…
మద్నూర్ ఆగస్టు 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన డాక్టర్ సత్పాల్ దేవదాస్,డాక్టర్ దానేవార్ గంగాధర్ లు అర్థశాస్త్ర విభాగంలో పి.హెచ్.డి పట్టా పొందినందుల కు గాను శుక్రవారం తపస్ మద్నూర్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక…
ప్రజలకు మేలుచేసే ప్రభుత్వం తెదేపా
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రజలకు మేలుచేసే ప్రభుత్వం తెలుగుదేశం కూటమిపాలన అని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తెలుగుదేశం…
రూప్లా తండాలో డ్రైనేజ్ కి భూమి పూజా..!
జనంన్యూస్. 01.సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్ర పరిది లోని జగదాంబ తండా గ్రామంలో రుప్లా తండా లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిధులతో 3 లక్షల రూపాయలు డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయడం జరిగింది.…
ఘనంగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హిమాయత్ నగర్ 17వ వార్షికోత్సవం
జనం న్యూస్ ఆగస్టు 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మధు ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్న రోటరీ క్లబ్యువ సభ్యుల ద్వారా చేపట్టనున్న మరిన్ని వినూత్న కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హిమాయత్…
భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో తాత్సారం తగదు..!
జనంన్యూస్.నిజామాబాద్, ఆగస్టు 01. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన నవీపేట్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్…