• October 28, 2025
  • 26 views
భైరవపాలెం పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ హరీష్ బాలయోగి…

జనం న్యూస్ అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా తుఫాన్ ప్రభావంతో ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వసతులను అమలాపురం ఎంపీ…

  • October 28, 2025
  • 24 views
మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి వాళ్ళు ఈరోజు N S S ప్రత్యేక శిబిరం రెడ్డికాలని M P U P school నందు నిర్వహించడ జరిగింది ఇందులో మొదటి రోజు భాగంగా…

  • October 28, 2025
  • 27 views
శ్రీ శ్రీ శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపు మహోత్సవంలో మన సిరమ్మ

జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈరోజు విజయనగరం, ధర్మపురి లోని పతివాడ వీధిలో శ్రీ అభయ గణపతి ప్రతిష్టాపన ఊరేగింపు ఆహ్వానం మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్. ఆర్.సీ.పి.జిల్లా…

  • October 28, 2025
  • 26 views
శ్రీ శ్రీ శ్రీ విఘ్నేశ్వర భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం: జయితి గ్రామ ఆధ్యాత్మిక క్షేత్రం

జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెంటాడ మండలంలోని జయితి గ్రామం ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో వెలుగొందుతున్న పవిత్ర క్షేత్రం. ఇక్కడ వెలసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ విఘ్నేశ్వర భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారి…

  • October 28, 2025
  • 28 views
అవాస్తవాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవు-విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్, ఐపీఎస్

జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మొంథా తుఫానుతో ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ప్రజలకు సహాయక చర్యలు, రక్షణ చర్యలు చేపడుతుం టే, మరోవైపు కొంతమంది వ్యక్తులు తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు…

  • October 28, 2025
  • 25 views
మొంథా’ తుఫాను పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం-విజయనగరం జిల్లా ఎస్సీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్ 28 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “మొంథా” తుఫాను నేఫధ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.…

  • October 27, 2025
  • 29 views
చిరయానం సైక్లోన్ షెల్టర్ సందర్శించిన ఎమ్మెల్యే దాట్ల ఎంపీ హరీష్

జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం చిర్ర యానం సైక్లోన్ షెల్టర్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మెoథ తుఫాను…

  • October 27, 2025
  • 28 views
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు :ఎస్సై

జనం న్యూస్ అక్టోబర్ 27 నడిగూడెం ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించిన, మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై జి.అజయ్ కుమార్ హెచ్చరించారు.సోమవారం పాత్రికేయులతో మాట్లాడుతూపిల్లల పట్ల ఎప్పటి కప్పుడు తల్లీదండ్రులు అప్రమత్తతో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని,…

  • October 27, 2025
  • 33 views
తెప్పల రేవులో పర్యటించిన ఎమ్మెల్యే దాట్ల ఎంపీ హరీష్

జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామం తెప్పల రేవు లో పర్యటించి మత్స్యకారులకు స్థానిక ప్రజలకు వివిధ సూచనలు చేసిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మరియు…

  • October 27, 2025
  • 105 views
వే బ్రిడ్జి నిర్వాహకుల లూటీపై రైతుల ఆగ్రహం

50 రూపాయల బదులు 100 రూపాయలు వసూలు జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 27 : ఏన్కూరు మండలం పరిధిలో రైతుల వద్ద నుండి వే బ్రిడ్జి నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని…