• April 11, 2025
  • 45 views
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.

తల్లిపాల ప్రాముఖ్యత పోషక విలువలు. పోషణ-పక్షం కార్యక్రమంతో పిల్లలకు బాలింతలకు పిల్ల తల్లులకు గర్భిణీలకు అవగాహన కార్యక్రమం అంగన్వాడి టీచర్ సుకినే మాలతి జనం న్యూస్ 11 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) పిల్లలు పోషకాహారం తింటేనే…

  • April 11, 2025
  • 42 views
విద్యార్థి విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ఐదో మహాసభ ని జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి టిఎల్ రవి జనంన్యూస్ ఏప్రిల్ 11 వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా(నూగుర్ )వెంకటాపురం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు ఖమ్మం జిల్లాలో ఈనెల 25 26 27న మూడు…

  • April 11, 2025
  • 45 views
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

జనం న్యూస్, ఏప్రిల్ 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి గంజాయి పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడం వ్యాపారం గా మలుచుకొని అమాయక యువతను గంజా మత్తుకు బానిసలను చేస్తూ పలుకేసులలో నిందుతుడు అయిన షేక్ ఆసిఫ్@ షేర్…

  • April 11, 2025
  • 46 views
గిరిజన ప్రంతల అభివృద్ధి కై తొడ్పాటు..!

జనంన్యూస్. 11. సిరికొండ. ప్రతినిధి. భారత ఆదివాసీ కాంగ్రెస్ శిక్షణ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ & రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి…

  • April 11, 2025
  • 45 views
బి.సి.జన గణన జరిపించడమే మహాత్మా జ్యోతి రావు పూలే కు అందించే నిజమైన జయంతి కానుక.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాల కులగణన జరిపి జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఫలాలు ఫలితాలు నిష్పాక్షికంగా అందించడమే మహాత్మ జ్యోతిరావు పూలే కి…

  • April 11, 2025
  • 45 views
విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మ జ్యోతిబా పూలే …. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం జ్యోతిభా పూలె స్పూర్తి తో మెరుగైన విద్య అందించేందుకు పటిష్ట చర్యలు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలి కుల వివక్ష నిర్మూలనతో నవ సమాజ నిర్మాణం సాధ్యం మహాత్మ జ్యోతిబా…

  • April 11, 2025
  • 54 views
అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం పై అవగాహన

జనం న్యూస్ ఏప్రిల్ (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం నాలుగో సెంటర్లో శుక్రవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. పోషణ పక్షం పథకం ముఖ్య…

  • April 11, 2025
  • 50 views
గిరిజన ప్రంతలమీద సమీక్ష..!

జనంన్యూస్. 11 సిరికొండ. నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం లోని గిరిజన ప్రాంతాల పర్యటన విశేషాలు ఈ పర్యటనలో ప్రధానంగా గిరిజన సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, తాగునీటి సమస్య, విద్యా అభివృద్ధి, గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.…

  • April 11, 2025
  • 54 views
మహాత్మ జ్యోతిరావుపూలే 198 వ జయంతి ఘన నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకై బహుజనలంతా ఏకమై ఉద్యమించాలి. బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్. జనంన్యూస్ ఏప్రిల్ 11 బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ…

  • April 11, 2025
  • 54 views
ఐసీడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 11. తర్లుపాడు మండలం గొల్లపల్లి గ్రామం లో ఐసీడిఎస్ సూపర్ వైజర్ కృష్ణవేణి పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా గ్రామం లో ర్యాలీ నిర్వహించారు అనంతరం సూపర్ వైజర్ కృష్ణవేణి మాట్లాడుతూ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com