• August 2, 2025
  • 15 views
వైసీపీని వీడి బిజెపిలో చేరిన పలక రవి

జనం న్యూస్ ఆగస్టు 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి పలక రవి వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో తన కుటుంబ సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షులు…

  • August 1, 2025
  • 21 views
సైబర్ నేరాలతో తస్మాత్ జాగ్రత్త

జనం న్యూస్ ఆగష్టు 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎక్కువగా ఉంది. అన్ని రంగాల్లో డిజిటల్ విధాన వినియోగం తప్పనిసరి అయ్యింది. మనిషి ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు ప్రతి పని సాంకేతికతతో…

  • August 1, 2025
  • 19 views
క్షయ వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షలు

జనం న్యూస్ ఆగష్టు 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల పరిధిలోని రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మాధవరం గ్రామంలోనిక్షయ్ శివిర్ క్షయ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మునగాల మండల ఎంపీడీవో…

  • August 1, 2025
  • 20 views
కలకోవా యాదిలో అమరవీరుల స్మారక సభ

జనం న్యూస్ ఆగష్టు 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఎర్రజెండా నిరంతరం పేద ప్రజాల పక్షాన పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ ( మార్క్సిస్ట్ )సిపిఎం అని సిపిఎం పార్టీ…

  • August 1, 2025
  • 20 views
కష్టపడి కొలువు సాధించారు

జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కష్టపడితే దేనినైనా సాధించవచ్చు .ఏదీ అసాధ్యం కాదు. ఇదే మాటలను నమ్మి సామాన్య కుటుంబాలకు చెందిన ఆ యువకులు తమ లక్ష్యసాధన కొరకు ఎంతో కష్టపడ్డారు .శుక్రవారం వెలువడిన కానిస్టేబుల్…

  • August 1, 2025
  • 18 views
వెంట్రు సుధీర్ ని ఘనంగా సన్మానించిన కూటమ నాయకులు

జనం న్యూస్ ఆగస్టు ఒకటి కాట్రేనికొన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ కమీషన్ విజిలెన్స్ & మానటరింగ్ కమిటీ డైరెక్టర్ గా వెంట్రు సుధీర్ గారు నియమితులైన సందర్బంగా ఈ రోజు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోనలో వెంట్రు…

  • August 1, 2025
  • 18 views
మద్నూర్ మండలంలో సోయాబీన్ పంటలపై క్షేత్ర శిక్షణ కార్యక్రమము

జుక్కల్ ఆగస్టు 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామంలో సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ (NMEO) పథకం కింద DSB34 రకం…

  • August 1, 2025
  • 26 views
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి:డిపిఓ యాదగిరి.

జనం న్యూస్ ఆగస్టు 1 నడిగూడెం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలని డిపిఓ యాదయ్య తెలిపారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ స్థలాల్లో, ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటి…

  • August 1, 2025
  • 21 views
సామూహిక వరలక్ష్మి వ్రతము

జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడారం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయతీ గండి గాని చెరువు గ్రామంలో శ్రీ రామాలయం వద్ద సమరసత సేవా ఫౌండేషన్ గ్రామ మహిళా కన్వీనర్ బొంతు నాగలక్ష్మి ఆధ్వర్యంలో ధార్మిక జట్టు…

  • August 1, 2025
  • 25 views
ఎల్ 35 లిఫ్టు కు నీటిని విడుదల చేస్తున్న చైర్మన్.

జనం న్యూస్ ఆగస్టు 1 నడిగూడెం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగునీటి విడుదల చేయటంతో నడిగూడెం మండలంలోని ఎల్ 35 లిఫ్టు పరిధిలో పంటల సాగు నిమిత్తం శుక్రవారం లిఫ్ట్ చైర్మన్ మండవ అంతయ్య ఆయకట్టు రైతులతో కలిసి నీటిని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com