కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి బి శ్రీను నాయక్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 27 రిపోర్టర్ సలికినీడి నాగు ఈరాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని, గిరిజన వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఆంద్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర…
కూకట్పల్లి డివిజన్ లోని ఏవిబిపురం వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు
జనం న్యూస్ అక్టోబర్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ లోని ఏ వి బి పురం వెల్ఫేర్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా పెద్దింటి సింహాద్రి, ప్రధాన కార్యదర్శిగా కలమట వెంకట్రావు విజయం…
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ఆటో ర్యాలీ .
జనం న్యూస్ అక్టోబర్ 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా ర్యాలీలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఆటో ర్యాలీ గోకుల్…
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపిక అయిన మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరు విద్యార్థినులు
నందలూరు నందు గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరులో సెకండ్ ఇయర్ ఎం.పి.సి చదువుతున్న విద్యార్థిని ఎస్.నిత్య ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో తన ప్రతిభ…
తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలిబీజేపీ దొరబాబు
జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మార్పుచెందింది. నేడు, రేపు తుపానుగా మారి మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉండటంతో కొత్తపేట నియోజకవర్గ అధికారులు,ముందుజాగ్రత్తగా…
బీరంగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తుల వెల్లువ జనం న్యూస్, అక్టోబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు…
గట్ల కానిపర్తి గ్రామా అభివృద్ధికి కృషి చేయాలి
జనం న్యూస్ అక్టోబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో గ్రామ ఆత్మీయ బాల్యమిత్రులు, ప్రముఖ దాతలు అన్ని వర్గాల గ్రామ ప్రజలకు దాతల ఆర్థిక సహకారంతో కైలాస రథం(మైకు తో సహా)…
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు అరెస్టు
జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం స్థానిక ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేటు బిల్టింగ్లో నిర్వహించిన పేకాట స్థావరంపై రెండో పట్టణ పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేశారు. ఈ…
కంట్రోల్ రూమ్ నందు తుఫాను సన్నద్ధతపై సమీక్ష నిర్వహణవిజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ “మొంథా” తుఫాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవి సుభాష్, ఐఎఎస్ గారిని ప్రత్యెక అధికారిగా నియమించింది. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి రవి సుభాష్ జిల్లాలో ఎర్పాటు చేసిన కంట్రోల్…
మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్
జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మోంథా తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఫోన్ ద్వారా…












