• November 28, 2025
  • 106 views
పడకేసిన పారిశుధ్యం

30 లక్షలతో కంచె… కానీ చెత్త మాత్రం ఆగలేదు సమస్యపై కనీస స్పందన లేని కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి* జనం న్యూస్ నవంబర్ 28 సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజి ఈఎస్ఐ ఆసుపత్రి–బీహెచ్‌ఈఎల్…

  • November 28, 2025
  • 54 views
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు

జనం న్యూస్ 28 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గల గోదాములో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్…

  • November 28, 2025
  • 55 views
.శాయంపేట జెడ్.పి.హెచ్.ఎస్ బాలికలకు బహుమతులు

జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మండల కేంద్రంలో ఆంగ్ల భాష ఉపాధ్యాయులు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి తెలంగాణ ఒలంపియాడ్ పరీక్షలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి చదువుతున్న…

  • November 28, 2025
  • 54 views
.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ

జనం న్యూస్ నవంబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తి పాక గ్రామంలో వరి ధాన్యం కొను గోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మిక తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు…

  • November 28, 2025
  • 52 views
జిల్లాలో డీజే లు ర్యాలీలు నిషేధం..!

జనంన్యూస్. 28.నిజామాబాదు. ఎన్నికల సందర్బంగా ర్యాలీలు నిర్వహించాలి అంటే సంబందించిన అధికారుల అనుమతి తప్పనిసరి. డి.జే లు పూర్తిగా నిషేధం గలదు పోలీస్ కమీషనర్ వెల్లడి.నిజామాబాదు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎవరైనా ర్యాలీ లు నిర్వహించాలి అనుకుంటే సంబందించిన రిటర్నింగ్…

  • November 28, 2025
  • 52 views
జంగిలోడి తండ జిపిలో ఇద్దరు వార్డు మెంబర్లు ఏకగ్రీవం..!

జనంన్యూస్. 28.సిరికొండ. నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండలం లొని జంగిలోడి తండా గ్రామపంచాయతీ పార్దిలోని, రాంచంద్ర పల్లి తండాలో మాలవత్ కౌసల్య w/o రెడ్డి, 3వ వార్డు మెంబర్ ,భూక్యా కవిత w/o రాములు 4వ వార్డు మెంబర్…

  • November 28, 2025
  • 75 views
మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు ఘనంగా

బహుజనుల రాజ్యాధికారానికి పూలే సిద్ధాంతమే మార్గం: బీఎస్పీ నాయకులు కురిమెల్ల శంకర్ జనం న్యూస్ 28నవంబర్ ( నియోజకవర్గ కొత్తగూడె నియోజకవర్గంలోని స్థానిక బీసీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా…

  • November 28, 2025
  • 60 views
పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం ( స్నాక్స్ ) అందించాలి:ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి

జనం న్యూస్ నవంబర్ 28 సంగారెడ్డి జిల్లా పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్‌) అందజేయాలని ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. త్వరలో జరిగే పదో…

  • November 28, 2025
  • 54 views
శ్రీ బాగలింగేశ్వర దేవస్థానంలో ఉండి ఆదాయం రూ” 2,91,212 లు – చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ

జనం న్యూస్ నవంబర్ 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శ్రీ శ్రీ శ్రీ సర్వకామదంబ సమేత భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం కార్తీక మాసంలో భక్తులు వేసిన హుండీ ఆదాయం లెక్కింపును దేవస్థానం ధర్మకర్తల మండలి సమక్షంలో కార్యనిర్వహణ…

  • November 28, 2025
  • 55 views
కెపిహెచ్బి కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ నవంబర్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, లో భక్తిశ్రద్ధల మధ్య హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి మహా పడిపూజ మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడినాయి.బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు…