మొంథా” తుఫాను నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలిజిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రానున్న నాలుగు రోజుల పాటు “మొంథా” తుఫాను ప్రభావం మన రాష్ట్రంపై చూపుతుందని, ఈ తుఫాను కాకినాడ-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఎక్కువగా వుందని, ప్రజలు అప్రమత్తంగా…
తీర ప్రాంత మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్న అదికారులుమొంథా తుఫాను ముంచుకొస్తుందిమేమంతా ఉన్నాం మీకు అండగా….ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్
జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ( కాట్రేనికోన) మొంథా తుఫాను తీవ్రత అంబేద్కర్ కొనసిమ జిల్లా పై ప్రభావం ఎక్కువగా చూపుతుంది అని వాతావరణ శాఖ సమచారం మేరకు అదికార యంత్రంగం అప్రమత్తమైంది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…
తోపుడు బండి సాదిక్ అలీ సేవలు చిరస్మరణీయం
సాదిక్ అలీ సంస్మరణ సభలో పలువురు వక్తలు జనం న్యూస్ కల్లూరు /ఖమ్మం జిల్లా బ్యూరో అక్టోబర్ 26 సామాజికంగా తోపుడు బండి ఫౌండేషన్ అధినేత దివంగత సాధిక్ అలీ ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కవులు విద్యావేత్తలు…
హైదరాబాదును గ్లోబ్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది. బండి రమేష్
జనం న్యూస్ అక్టోబర్ 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ అభివృద్ధిని కొనసాగించేలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు…
వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సత్కారంకలం యోధులకుమాట్లాడుతున్న పాత్రికేయులువాసవి క్లబ్ సభ్యులు
జనం న్యూస్ అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ విజయవాడ పాయకాపురంలో వాసవిక్లబ్స్ రీజనల్ కార్యాలయం లో ఆర్యవైశ్య పాత్రికేయులకు జరిగిన అభినందన కార్యక్రమంలో ఒంగోలు నగరానికి చెందిన ఫ్రీలా న్స్ జర్నలిస్ట్…
భక్తిశ్రద్ధలతో “నాగేంద్రుడి”కి ప్రత్యేక పూజలు
జనం న్యూస్ కాట్రేనికోన, అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కౌన్సిలింగ్ జిల్లా కాట్రేనికోన మండలం దీపావళి పండుగ ముగిసిన వెంటనే వచ్చే అత్యంత పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో, వైభవంగా…
మొంథా తుపాను పట్ల అధికారయంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అధికారులకు సూచించిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉన్న నేపధ్యంలో మన నియోజకవర్గం…
మంతా తుపాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్, అక్టోబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం : మంతా తుఫాన్ తీరం వైపు దూసుకు వస్తుందని మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో ఎస్ వెంకటాచలం పేర్కొన్నారు.…
సీఎం రిలీఫ్ చెక్కులను పేదలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి కందుల వసంత లక్ష్మి.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 26 పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపుమేరకు ఆయనసతీమణికందులవసంతలక్ష్మి తర్లుపాడు మండలంలోని తర్లుపాడు,మీర్జాపేట,చెన్నారెడ్డిపల్లి, సీతా నాగులవరం, కేతగుడిపి, నాగేళ్ల ముడిపి, తుమ్మలచెరువు, ఓబాయిపల్లి,గొల్లపల్లిలాంటిఎనిమిదిగ్రామాలలోనిపేదలుఆరోగ్యరీత్యాఆసుపత్రులలోఖర్చుచేసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సుమారు…
తర్లుపాడు – కంభం రహదారిలో గుండ్లకమ్మ ఉధృతి – రాకపోకలకు అంతరాయం, భద్రత పెంపు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 26 తర్లుపాడు: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం బోడిచర్ల గ్రామం వద్ద గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో తర్లుపాడు నుండి కంభం వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగు నీరు…












