• October 25, 2025
  • 40 views
నాగిరెడ్డిపల్లి హైస్కూల్లో ప్రత్యక ఆధార్ కేంద్రం ఏర్పాటు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాష్ట్రవ్యాప్తంగా 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఈ కేంద్రాలలో 5 నుండి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు ఆధార…

  • October 25, 2025
  • 38 views
రాబోవు భారీ వర్షాల దృష్టా ప్రభుత్వ ఉద్యోగులు విధులలో అప్రమత్తంగా ఉండాలి,

వారం రోజుల పాటు కార్యాలయాలలో అందుబాటులో ఉండాలి, ఎంపీడీవో, తాసిల్దార్, జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్ తాసిల్దార్ అమరేశ్వరి, డిప్యూటీ…

  • October 25, 2025
  • 34 views
పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

ప్రతి విద్యార్థి విద్యలో తన లక్ష్యాన్ని చేరుకోవాలి- తరి రాము జనం న్యూస్ – అక్టోబర్ 25 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ – విద్యార్థులు తమ లక్ష్య సాధనకోసం కృషిచేయాలని మండల విద్యాశాఖఅధికారి తరి రాము అన్నారు,శనివారం నాగార్జునసాగర్ పైలాన్…

  • October 25, 2025
  • 30 views
నవంబర్ 5 లోపు గ్రామీణ లబ్ధిదారుల్ని గుర్తించి వారి సొంతింటి కల నెరవేర్చండి మాజీమంత్రి ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 25 రిపోర్టర్ సలికినీడి నాగు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎం.ఏ.వై) పరిధిలో పట్టణంలో నిర్మిస్తున్న 207 ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల ఎంపికను తుదిగడువులోపు…

  • October 25, 2025
  • 33 views
జహీరాబాద్ నియోజకవర్గ JACకమిటీ (సంగారెడ్డి జిల్లా)

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 25 జహీరాబాద్ నియోజకవర్గము బీసీ జేఏసీ కమిటీ సమావేశాలు ఘనంగా నిర్వహించినారు. ఈ మధ్యనే ఏర్పాటు అయిన బీసీ జె ఏ సి కమిటీ సభ్యులకు జె ఏ సి…

  • October 25, 2025
  • 32 views
వానాకాలం వరి పంట కోతపై రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించినమండల వ్యవసాయ అధికారి N తిరుపతి

జనం న్యూస్ అక్టోబర్ 26 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేధ్రం లో రైతు వేదికలో వానాకాలం వరి పంటకోతల పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హార్వెస్టర్ యజమాను లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ…

  • October 25, 2025
  • 90 views
గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఒడిశా నుండి తెచ్చిన 10 కిలోల ఎండు గంజాయి స్వాధీనం జనం న్యూస్, అక్టోబర్ 24: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ శివారులో పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే—మహారాష్ట్ర రాష్ట్రం ఉస్మానాబాద్ జిల్లా,…

  • October 25, 2025
  • 33 views
ప్రతి హిందూ పండుగలో ఒక పరమార్థం దాగి ఉంటుంది

ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్, అక్టోబర్ 25,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో అచ్యుతాపురం మండలం మల్లవరం గ్రామంలో ప్రతి ఏడాది నాగుల చవితి రోజున జరిగే జాజులమ్మ తల్లి ఊరేగింపులో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…

  • October 25, 2025
  • 31 views
82 వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో దోమ తెరల పంపిణీ

జనం న్యూస్ అక్టోబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదేశాలతో జీవీఎంసీ మలేరియా డిపార్ట్మెంట్ వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి 82 వ వార్డులో శ్రీరామ్ నగర్ కాలనీలో కూటమి…

  • October 25, 2025
  • 31 views
బోగలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జోనల్ కమిషనర్ చక్రవర్తి

జనం న్యూస్ అక్టోబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కార్తీక మాసం మొదట శనివారం నాగుల చవితి సందర్భంగా అనకాపల్లి జోన్ కమిషనర్ చక్రవర్తి దంపతులు స్వామి వారి దర్శనం నకు విచ్చేసిన సందర్భంగా దేవస్థానం చైర్మన్ ధర్మకర్తలు కమిషనర్…