• September 19, 2025
  • 16 views
మంజునాథ్ కుటుంబానికి,36000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పిస్తాం.. డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మంజునాథ్ కుటుంబం రోడ్డున పడడం దురదృష్టకరమని, అత్యంత బాధాకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,…

  • September 19, 2025
  • 11 views
గట్టుపల్లి గ్రామంలో స్వచ్ఛతా – హీ – సేవ కార్యక్రమం.

జనం న్యూస్ 19 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పక్కన…

  • September 19, 2025
  • 13 views
లారీ ఢీకొనడంతో బాలుడు మృతి

జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గజ్వేల్ నియోజకవర్గం ఎల్ కంటి గ్రామం రాయాపోలు మండలం సిద్ధిపేట జిల్లాలోని గలజాల రాజు, అలాగే గ్రామ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు తన…

  • September 19, 2025
  • 24 views
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

జనం న్యూస్ న్యూస్, సెప్టెంబర్ 19, అచ్యుతాపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా,పారదర్శకంగా రేషన్ సరకులు అందించడానికి క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈరోజు పూడిమడక గ్రామ సచివాలయం వద్ద కూటమి ప్రభుత్వం నూతనంగా…

  • September 19, 2025
  • 12 views
జిల్లా లో హిందూ దేవాలయాలపై రక్షణ కరువు

జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నేడు జోగులాంబ గద్వాల జిల్లా లో ఉప్పల వినాయకుని గుడిపై దాడి ఈ మధ్య కాలంలో జిల్లా లో నగర్ దొడ్డి,…

  • September 19, 2025
  • 11 views
మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కొత్వలా రంగయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్…

  • September 19, 2025
  • 15 views
నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం.

జనం న్యూస్ 19సెప్టెంబర్ పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తంలో భాగంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుండి శాస్త్రవేత్తలు సుమలత మరియు రామకృష్ణ ఐతుపల్లిలోని వరి నీ సందర్శించడం జరిగింది. వరిలో తీసుకోవాల్సిన…

  • September 19, 2025
  • 10 views
9,10,హజరత్ అబ్దుల్ ఖాదర్ నాగిరెడ్డిపల్లి ఉరుసు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నాగిరెడ్డిపల్లె జండామాను వీధి లోని హాజరత్ అబ్దుల్ ఖాదర్ జీలని (మాబు సుభాహని) ఉర్దూ గ్యార్మీ మాసము సందర్భంగా 9/10/2025 గంధము, 10/10/2025 జండా మహోత్సవం చేయవలెనని జండమాను వీధి ముస్లిమ్ సోదరుల మాబు…

  • September 19, 2025
  • 9 views
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైన మహాత్మ జ్యోతి భాఫులే స్కూలు నందలూరు విద్యార్థినులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరు విద్యార్థినులు కడప స్పోర్ట్స్ స్కూల్ మరియు పులివెందులలో స్కూల్…

  • September 17, 2025
  • 21 views
స్త్రీలు ఆరోగ్యం గా ఉంటేనే దేశం ఆరోగ్యం గా ఉంటుంది: చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు

జనం న్యూస్**ఎన్టీఆర్ జిల్లా* *ఇబ్రహీంపట్నం మండలం**సెప్టెంబర్ 17**స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు అన్నారు.కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కొత్త గేట్, ఖిల్లా రోడ్ ప్రభుత్వ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com