• January 14, 2025
  • 175 views
నూతన మార్కెట్ విధానాలను వెనక్కి తీసుకోవాలి

జనం న్యూస్ జనవరి 14 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన.రైతు నూతన మార్కెట్ విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం మద్దూరు అంబేడ్కర్ విగ్రహం ఎదుట అఖిల భారత ఐక్య రైతు సంఘం…

  • January 13, 2025
  • 823 views
పేకాట ఆడేవాళ్లను పట్టుకున్న వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు

జనం న్యూస్ జనవరి 13 వేములపల్లి/ సాయంత్రం 5 గంటల సమయంలో రావులపెంట గ్రామంలోని పశువుల వైద్యశాల వద్ద ఆ గ్రామానికి చెందిన 5 ట్రాక్టర్ డ్రైవరులు డబ్బులను బెట్టింగ్ గా పెట్టి బహిరంగ ప్రదేశంలో అందర్ బహార్ పేకాట ఆడుచుండగా…

  • January 13, 2025
  • 112 views
పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్ : జనవరి 13 (ప్రతినిది క్రాంతి కుమార్) లచ్చెపేట్ గ్రామం, మాచారెడ్డి మండలం. మాచారెడ్డి మండలంలోని గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది విద్యార్థులు అందరూ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను…

  • January 13, 2025
  • 321 views
కామారెడ్డి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో భోజనాలు సరిగ్గా పెట్టడం లేదు

జనం న్యూస్ 14 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు గవర్నమెంట్ దావఖనలో అన్నం సరిగ్గా పెట్టక రోగులు రోహిస్తున్నారు అక్కడ ఉన్న ఫుడ్ సెక్షన్ పవన్ అనే ఇన్చార్జి రోగుల మీదికి తిరగబడి మీ ఇష్టం ఉంటే తినండి లేకుంటే వెళ్లిపోండి…

  • January 13, 2025
  • 103 views
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి సీతక్క,ఆత్రం సుగుణక్క

జనం న్యూస్: 13,రెబ్బెన కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క,కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్కతో కలిసి సోమవారం భూమిపూజ చేశారు.రెబ్బెన మండలం గంగాపూర్ లో రూ. 10 లక్షలతో…

  • January 13, 2025
  • 100 views
కల్వచర్ల లో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం

జనం న్యూస్, జనవరి 14, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు కల్వచర్ల లోని ప్రాచీన ఆలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సాగరాచార్యులు ఆధ్వర్యంలో వేణు ఆచార్యులు,రాజారాం అయ్య సహకారంతో అంగరంగ వైభవంగా గోదాదేవి కల్యాణం కనుల…

  • January 13, 2025
  • 109 views
కొత్తకొండకు బయలుదేరిన ఎడ్లబండ్లు

జనం న్యూస్ జనవరి 13 శంకరపట్నం మండలం కరీంపేట గ్రామం నుండి వరంగల్ జిల్లా లో నిర్వహించే కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు ఎడ్లబండ్లు ఊరేగింపుగా బయలుదేరాయి. గ్రామంలో అంకతి రాజయ్య కుటుంబ సభ్యులు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎడ్లబండలను కట్టుకొని…

  • January 13, 2025
  • 72 views
ప్రియాంకా గాంధీని కలిసిన ఎమ్మెల్యే యశస్విని,ఝాన్సి రెడ్డి..

జనం న్యూస్:-13/01/2025 ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వయనాడ్ ఎంపీగా ప్రశంసిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఢిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి,ఝాన్సీ రెడ్డిలు…

  • January 13, 2025
  • 85 views
అలేటి ఎల్లమ్మ జాతర పరిశీలించిన ఎసిపి నర్సయ్య, సిఐ మహేందర్ రెడ్డి

జనం న్యూస్:-13/01/2025 పాలకుర్తి మండల కేంద్రంలో సోమవారం ఎల్లమ్మగడ్డ తండా బొమ్మేరలో జరుగుతున్న అలేటి ఎల్లమ్మ జాతర దృష్ట్యా పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య మరియు పాలకుర్తి ఎస్.ఐ పవన్ కుమార్ తో కలిసి ఎల్లమ్మ…

  • January 13, 2025
  • 94 views
పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి….

డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్… జనం న్యూస్ జనవరి 14 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ పల్లెల్లో ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం మునగాల మండల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com