• April 10, 2025
  • 23 views
హెచ్ సి యు భూములు పరిశీలించేందుకు హైదరాబాద్ చేరుకున్న సుప్రీం కమిటీ

జనం న్యూస్, ఏప్రిల్ 11( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కంచ గచ్చిబౌలి లోని నాలుగు వందల ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం విషయం తెలిసిందే దీనిపై క్షేత్ర స్థాయిలో…

  • April 10, 2025
  • 15 views
డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి: DYFI

జనం న్యూస్ 10 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చేత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల లో జాప్యం తగదని DYFI జిల్లా కన్వీనర్, సిహెచ్ .హరీష్ ప్రకటనలో తెలిపారు. ఈ…

  • April 10, 2025
  • 20 views
మహిళల భద్రత, రక్షణకే తొలి ప్రాధాన్యత కల్పించాలి

రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ శాఖామాత్యులు వంగలపూడి అనిత జనం న్యూస్ 10 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం, శ్రీకాకుళం మరియు పార్వతీపురం మన్యం జిల్లాల పోలీసు అధికారులతో రాష్ట్ర హెూం మరియు విపత్తుల నిర్వహణ…

  • April 10, 2025
  • 20 views
ఈస్ట్ కపు కార్పొరేషన్ చైర్మన్ విజయనగరం జనరల్ సమావేశంలో పాల్గొన్నారు

జనం న్యూస్ 10 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాస్ అధ్యక్షతన, రాష్ట్ర MSME మంత్రి వర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్…

  • April 10, 2025
  • 19 views
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం కోసం సిపిఐ పోరుబాట

2 వ రోజు నిరసన దీక్షలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ జనం న్యూస్ 10 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3…

  • April 10, 2025
  • 20 views
విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులను సత్కరించిన వాకర్స్ క్లబ్

జనం న్యూస్ ఏప్రిల్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ వాకర్స్ క్లబ్ అనకాపల్లి వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కలిసి డాక్టర్ డి డి నాయుడు విశ్వహిందూ పరిషత్…

  • April 10, 2025
  • 25 views
నిరుపేద విద్యార్థులు కు ఆలివ్ మిఠాయి దొరరాజు అందిస్తున్న సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ ఏప్రిల్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రతి సంవత్సరం కూకట్పల్లి నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్న పదవ తరగతి విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి ఆలివ్ మిఠాయి దొరరాజు ఒక లక్ష రూపాయలు…

  • April 10, 2025
  • 18 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామ వాస్తవ్యులు కీ.శే ఎంబటి రాజు బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి అనారోగ్య సమస్యతో మరణించగా నేడు వారి…

  • April 10, 2025
  • 27 views
అంగన్వాడీ కేంద్రం లో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా

జనం న్యూస్ ఎప్రిల్ 9 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ శైలజ అధ్వర్యంలో బుదవారం రోజున బీరు పూర్ మండలం లోని కండ్లపెల్లి గ్రామ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రం లో 1000…

  • April 10, 2025
  • 24 views
ఎల్లలు దాటినా సేవే లక్ష్యం:ఎన్నారై కె.కె.రెడ్డి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉద్యోగ రీత్యా ఎల్లలు దాటినా, సేవే లక్ష్యం గా భావిస్తూ తాను అమెరికాలో ఉన్నప్పటికీ జన్మనిచ్చిన గ్రామానికి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఉచిత తాగునీటి మినరల్ కేంద్రాలతో పాటు, దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com