• October 25, 2025
  • 35 views
జహీరాబాద్ నియోజకవర్గ JACకమిటీ (సంగారెడ్డి జిల్లా)

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 25 జహీరాబాద్ నియోజకవర్గము బీసీ జేఏసీ కమిటీ సమావేశాలు ఘనంగా నిర్వహించినారు. ఈ మధ్యనే ఏర్పాటు అయిన బీసీ జె ఏ సి కమిటీ సభ్యులకు జె ఏ సి…

  • October 25, 2025
  • 34 views
వానాకాలం వరి పంట కోతపై రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించినమండల వ్యవసాయ అధికారి N తిరుపతి

జనం న్యూస్ అక్టోబర్ 26 జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేధ్రం లో రైతు వేదికలో వానాకాలం వరి పంటకోతల పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హార్వెస్టర్ యజమాను లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ…

  • October 25, 2025
  • 92 views
గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

ఒడిశా నుండి తెచ్చిన 10 కిలోల ఎండు గంజాయి స్వాధీనం జనం న్యూస్, అక్టోబర్ 24: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ శివారులో పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళితే—మహారాష్ట్ర రాష్ట్రం ఉస్మానాబాద్ జిల్లా,…

  • October 25, 2025
  • 34 views
ప్రతి హిందూ పండుగలో ఒక పరమార్థం దాగి ఉంటుంది

ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్, అక్టోబర్ 25,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో అచ్యుతాపురం మండలం మల్లవరం గ్రామంలో ప్రతి ఏడాది నాగుల చవితి రోజున జరిగే జాజులమ్మ తల్లి ఊరేగింపులో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్…

  • October 25, 2025
  • 32 views
82 వ వార్డు శ్రీరామ్ నగర్ కాలనీలో దోమ తెరల పంపిణీ

జనం న్యూస్ అక్టోబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆదేశాలతో జీవీఎంసీ మలేరియా డిపార్ట్మెంట్ వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి 82 వ వార్డులో శ్రీరామ్ నగర్ కాలనీలో కూటమి…

  • October 25, 2025
  • 33 views
బోగలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జోనల్ కమిషనర్ చక్రవర్తి

జనం న్యూస్ అక్టోబర్ 25 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కార్తీక మాసం మొదట శనివారం నాగుల చవితి సందర్భంగా అనకాపల్లి జోన్ కమిషనర్ చక్రవర్తి దంపతులు స్వామి వారి దర్శనం నకు విచ్చేసిన సందర్భంగా దేవస్థానం చైర్మన్ ధర్మకర్తలు కమిషనర్…

  • October 25, 2025
  • 51 views
సబ్సిడీ ఆటోలతో, సాగని ప్రయాణం.

ఇబ్బందుల్లో లబ్ధిదారులు జనం న్యూస్ : ( 25 అక్టోబరు ) ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లాలో, నైపుణ్యం కలిగిన అర్హులైన దళితులకు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, షెడ్యూల్డ్…

  • October 25, 2025
  • 32 views
ఆర్యవైశ్య సంఘం సహాయ కార్యదర్శి గా పోటీ చేస్తున్న గజవాడ సాయి తేజ

సేవచేయడమే నా లక్ష్యం -గజవాడ సాయి తేజ జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో ప్రముఖ వ్యాపారవేత్త గజవాడ మనోహర్,కుమారుడు యువ నాయకుడు గజవాడ సాయి తేజ,సిద్దిపేట పట్టణ…

  • October 25, 2025
  • 32 views
జగదేవపూర్ బస్టాండ్‌లో సౌకర్యాలు కరువు…

నిరుపయోగంగా మరుగుదొడ్లు,మూత్రశాలలు తాగునీరు లేక ప్రయాణికుల అవస్థలు జగదేవపూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో సమస్యల తిష్ఠ వసతులు కల్పించాలంటున్న ప్యాసింజర్లు… జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ జగదేవపూర్ ఆర్టీసీ బస్టాండ్ లో కనీస సౌకర్యాలు…

  • October 25, 2025
  • 31 views
లీలావతి హాస్పిటల్స్‌లో విజయవంతమైన ఎలక్టివ్ సిజేరియన్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 25 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట: పట్టణంలోని లీలావతి హాస్పిటల్స్‌లో డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో ఒక గర్భిణికి పునరావృతం (Repeat) ఎలక్టివ్ Lscs (సిజేరియన్) ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.వైద్యులు ముందుగా నిర్ణయించిన…