• April 9, 2025
  • 22 views
పెంచిన గ్యాస్ సిలిండర్లు ధరను వెంటనే తగ్గించాలి

జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా అన్నారు. బుధవారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం…

  • April 9, 2025
  • 28 views
భారత రిజర్వ్ బ్యాంకు దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది

జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా ముడు నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్…

  • April 9, 2025
  • 19 views
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ,సబ్సిడీయేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నది సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దేవరం వెంకటరెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర…

  • April 9, 2025
  • 23 views
ఎస్. ఆర్. కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

జనం న్యూస్. ఏప్రిల్ 9. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పడ్డ ఎస్.ఆర్.కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక…

  • April 9, 2025
  • 22 views
.జై బాపు జై భీం జై సంవిధాన్ నినాదాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి*కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి.

జనం న్యూస్ ఏప్రిల్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జై బాపు, జై భీం, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి నాయకులకు తెలిపారు. స్థానిక…

  • April 9, 2025
  • 18 views
మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

జనం న్యూస్,ఏప్రిల్09, జూలూరుపాడు: మండల పరిధిలోని వినోబా నగర్ గ్రామంలో మొక్కజొన్న పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని,మొక్కజొన్న విత్తనాల కంపెనీ యాజమాన్యంపై మరియు ఏజెంట్ల పైన చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి…

  • April 9, 2025
  • 26 views
కిడ్నాప్ మరియు హత్యానేరంలో నిందితుల అరెస్ట్

ఒక కారు,రెండు బైక్ లు,పది సెల్ ఫోన్లు,రెండు కత్తులు స్వాధీనం పోలీస్ సిబ్బందిని అభినందించిన డిఎస్పీ జనం న్యూస్- ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్ లో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు,సి.ఐ శ్రీను నాయక్…

  • April 9, 2025
  • 24 views
బైక్ ను ఢీ కొట్టిన కారు

ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరకీ గాయాలు. జనం న్యూస్,ఏప్రిల్, జూలూరుపాడు : కారు అతివేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది , ప్రమాదం జరిగిన తీరు,సంఘటన స్థలంలో తెలిసిన వివరాలు మేరకు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామం…

  • April 9, 2025
  • 24 views
హాస్యనటుడు సప్తగిరి తల్లి మృతి

జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి టాలీవుడ్ కమెడియన్, హీరో సప్తగిరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ మంగళవారం ఏప్రిల్ ఎనిమిదవ తారీకు రోజున కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం…

  • April 9, 2025
  • 20 views
తిమ్మరాజుపేట పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం

జనం న్యూస్,ఏప్రిల్ 09, అచ్యుతాపురం: మండలం లోని తిమ్మరాజుపేట గ్రామంలో శిధిలావస్థలో ఉన్న పాఠశాల భవనం విషయం పై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దృష్టి తీసుకొని వెళ్ళిన వెంటనే సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి నిర్మాణం పనులు చేయడానికి రూ.13…

Social Media Auto Publish Powered By : XYZScripts.com