కార్తీక మాసం సామూహిక వనభోజనం మహోత్సవం పోస్టర్లు ఆవిష్కరణ
జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకారం సంఘం ఆవరణలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి కుల బాంధవుల కార్తీక మాసం సామూహిక వనభోజనం మహోత్సవంపోస్టర్లు ఆవిష్కరించారు…
బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి..!
జనంన్యూస్. 25.సిరికొండ. బిసి రిజర్వేషన్ల అమలు కోసం ప్రజా పోరాటంకు సిద్ధం కావాలి.సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి.ప్రభాకర్ పిలుపు.బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని,.బిసి రిజర్వేషన్ల అమలు కోసం ప్రజా పోరాటంకు సిద్ధం కావాలని.సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ రాష్ట్ర…
నల్లగుంట మినాజ్ పేట గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది
జనం న్యూస్ అక్టోబర్ 25.(మండల్ రిపోర్టర్ రాజేందర్) మహాముత్తార మండలం నల్లగుంట మీనాజీపేట లో దుద్దిల్ల శ్రీధర్ బాబు శీను బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మినాజ్ పేటచీర్ల మధుకర్ రెడ్డి.…
భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
జనం న్యూస్ అక్టోబర్ 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురుమళ్ళ పితాని వారి పాలెం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు మరియు గ్రామస్తులు విద్యార్థులు నాగుల చవితి సందర్భంగా పుట్ట దగ్గరికి వెళ్లి పుట్టలో…
వల్లాపురం-నారాయణపురం రోడ్డుకు మహర్దశ
జనం న్యూస్ అక్టోబర్ 25 నడిగూడెం మండల పరిధిలోని వల్లాపురం నుంచి నారాయణపురం వరకు గ్రామీణ రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. సీఆర్ఆర్ నిధుల కింద మంజూరైన రూ.2.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. మరో రెండు రోజుల్లో…
కాట్రపల్లి గ్రామంలో పశువైద్య శిభిరం
జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామంలో పాఠశాల ఆవరణలో గ్రామంలోని పశువులకు స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ యం.సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 105 తెల్లజాతి పశువులకు నల్లజాతి 60…
పేదింటి పెళ్లికూతురుకు బి ఆర్ ఎస్ మండల పార్టీ నాయకుల అండ
జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన సోమొల్ల లలిత,కూతురు అనూష, వివాహానికి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ…
వైభవంగా నాగుల చవితి వేడుకలు.
జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం లో ఉన్న నాగేంద్ర స్వామి గుడిలో శనివారం నాగుల చవితి…
తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయూ) జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తి కి ఘన సన్మానం
తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిఐటియు జిల్లా అధ్యక్షులు సదబోయిన ఎల్లయ్య ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి…
వ్యాయామంతో ఆరోగ్యం పదిలం – ఫిట్నెస్ టీమ్
జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) వ్యాయామంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఫిట్నెస్ టీమ్ సభ్యులు అన్నారు, శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డ్ హౌసింగ్…












