వైభవంగా నాగుల చవితి వేడుకలు.
జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం లో ఉన్న నాగేంద్ర స్వామి గుడిలో శనివారం నాగుల చవితి…
తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయూ) జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తి కి ఘన సన్మానం
తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిఐటియు జిల్లా అధ్యక్షులు సదబోయిన ఎల్లయ్య ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి…
పోలీస్ వారి ఆద్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ డయల్ 100
సైబర్ క్రైమ్ 1930 గురించి అవగాహన ప్రజలు కి వ్యక్తం చేశారు. గుడిపల్లి మండలం లోని పోలీస్ స్టేషన్ ఆరు బయట అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా డయల్ 100, సైబర్ క్రైమ్ 1930 గురించి విన్న వించి చెప్పారు. ఏమి…
టీఆర్పీ ముఖ్యనాయకుల సమావేశం..
జనం న్యూస్ అక్టోబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం టీ ఆర్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్ యాదవ్..మేమెంతో మాకు అంత నినాదంతోనే టిఆర్పి పార్టీ ఏర్పడింది..రాబోయే 100 రోజుల్లో బహుజనుల…
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మంత్రి వివేక విస్తృత ప్రచారం
జనం న్యూస్ అక్టోబర్ 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి అడుగడుగునా నవీన్ యాదవ్ కు ప్రజల నీరాజనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్ డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక కొమ్మూరి ప్రతాపరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ , తెలంగాణ…
పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో చోరీ
వెండి, బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు జనం న్యూస్ అక్టోబర్ 25 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలోని పటేల్గూడా మెట్రో బిహెచ్ఇఎల్ కాలనీ సమీపంలోని పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడి భక్తుల్లో ఆందోళన రేపారు.…
డి ఎం ఎస్ సమృద్ధి బజార్ ని ప్రారంభించిన కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్. సింధు ఆదర్శ్ రెడ్డి
జనం న్యూస్ అక్టోబర్ 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ అశ్లేష ఈదల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అనంత జయ బ్యాంక్ ఎట్ హాల్ నిర్వహించిన డి ఎం ఎస్ సమృద్ధి బజార్ కార్పొరేటర్ పుష్ప నగేష్ , సింధు ఆదర్శ్…
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్యర్యంలో సైకిల్ / బైక్ ర్యాలీ..!
జనంన్యూస్. 25.నిజామాబాదు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2025 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్కరిoచుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో” సైకిల్ /బైక్ ర్యాలీ” కార్యక్రమం గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి…
స్లీపర్ బస్సులో భద్రత ఎంత?
జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కర్నూలలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు దుర్ధటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉమ్మడి జిల్లా నుంచి 40 పైగా ఇతర రాష్ట్రాలకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వెళ్తున్నాయి.అయితే నిబంధనలు…
భక్తి పారవశ్యం.. కన్నుల పండువగా నాగుల చవితి వేడుకలునాగ దేవతకు ప్రత్యేక పూజలు చేసిన జెడ్పీ ఛైర్పర్సన్ కుటుంబం
జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్తీక శుద్ధ చవితి సందర్భంగా శనివారం తెలుగు లోగిళ్లలో నాగుల చవితి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. నాగదేవతను ఆరాధించడం ద్వారా సకల దోషాలు తొలగి, కుటుంబ…












