కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోల కార్యక్రమం
జనం న్యూస్ మార్చి 17:నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలోఉన్నజిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో పదవతరగతి పూర్తి ఐనాసందర్బంగా సోమవారం రోజునా తొమ్మిదివ తరగతి విద్యార్థులు వీడ్కోల కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్.రాంప్రసాద్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు…
బాధితులకు అండగా జిల్లా భరోసా సెంటర్ సేవలు – జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్
జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జనం న్యూస్ మార్చ్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోబాధిత మహిళలు మరియు పిల్లలకి అండగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందది జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ తెలియజేశారు. లైంగిక దాడికి…
సెయింట్ జోసెఫ్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు…
జనం న్యూస్- మార్చి 18- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య అత్యంత కీలకమైనదని సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రధానోపాధ్యా యులు సిస్టర్ లలిత అన్నారు . సోమవారం నందికొండ మునిసిపాలిటీ పరిధిలోని స్థానిక సెయింట్ జోసఫ్ పాఠశాల 2024-25…
కెసిఆర్ యూ టర్న్..బిఆర్ఎస్.టూ. టిఆర్ఎస్..?
జనంన్యూస్. 17. నిజామాబాదు. ప్రతినిధి. వచ్చేనెల ఏప్రిల్ 27న టిఆర్ఎస్ రజోతోత్సవ వేడుకలకు వరంగల్ వేదికగా కానున్నది. టిఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ అని తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి గుండెను అడిగిన గుర్తుండే పార్టీ టిఆర్ఎస్ . కానీ టిఆర్ఎస్…
ఐదేళ్లలో తొలిసారి తగ్గనున్న విద్యుత్ ఛార్జీలు- బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ మార్చ్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వైఎస్సార్సీపీ సర్కార్ ఐదేళ్ల పాలనలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారుల నడ్డీ విరిస్తే అధికారం చేపట్టిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాల నుంచి ప్రజలకు ఊరట…
.పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్
జనం న్యూస్,మార్చి 17,2025* (ముమ్మిడివరం ప్రతినిధి) పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం పదవ తరగతి పరీక్షా కేంద్రమైన కొంకాపల్లి మున్సిపల్ హైస్కూల్ లో పరీక్షల నిర్వహణ సరళి ని…
మహిళలను మోసంచేసిన సర్కార్.
జనంన్యూస్. 17 నిజామాబాదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మహిళలకు 2500 రూపాయల పింఛన్ రాలే.కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారు ఇంతవరకు ఇవ్వలే. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు…
హుజరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కి వినతి పత్రం అందజేశిన సిపిఎం నాయకులు
జమ్మికుంట నుఁడి హైదరాబాద్ కు బస్సు పునరుద్దించండి.. సిపిఎం పార్టీ మండల సహాయ కార్యదర్శి వడ్లూరి కిషోర్.. జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణం నుండి హైదరాబాద్ కు బస్సు…
గ్రామాల అభివృద్దే ద్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది
బీజేపీ నాయకులు… జనం న్యూస్ // మార్చ్ // 17 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి (రంగమ్మపల్లి) గ్రామ పరిధిలోని ఎర్రగట్టు భక్త ఆంజనేయ స్వామి దేవస్థానం, శివాలయం వద్ద కేంద్ర మంత్రి వర్యులు బండి.…
నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ కిషన్ సన్మానించిన కోటా శివశంకర్
కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి 17మార్చ్ ( జనం న్యూస్) ఘనంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ కి స్వాగతం పలికిన తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్…