• January 17, 2025
  • 85 views
రాయల్ ప్రీమియం క్రికెట్ లీక్ సీజన్ టు విజేత హామీగో హానర్స్

జనం న్యూస్ 17.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు విజేతలకు బహుమతి ప్రదానం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,సయ్యద్ ఉస్సాముద్దీన్ మెదక్ జిల్లా చేగుంట మండలం పరిదిలోని వడియారం గ్రామం లో నిర్వహించిన…

  • January 17, 2025
  • 89 views
ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

జనం న్యూస్ 16.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు….జనవరి16: కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉందని.. ఆ పార్టీ ఏ స్వార్థం లేకుండా దేశం కోసం పని చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.…

  • January 17, 2025
  • 300 views
మునిసిపాలిటీ వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా వర్తింప చేయాలి

జనం న్యూస్ 16 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జాంగిర్) ఆలేరు మున్సిపల్ పరిధి లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ యువరైతు కిసాన్ సేవారత్నం అవార్డు గ్రహీత ఎలుగల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో…

  • January 17, 2025
  • 66 views
ఖానాపూర్ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి

జనం న్యూస్ జనవరి 16 (నిర్మల్ జిల్లా స్టాపర్ ద్యావతిగంగాధర్) నిర్మల్ జిల్లాఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన విలేకరులసమావేశం నిర్వహించడం జరిగింది.ఈసమావేశంలోసిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీపార్టీ జిల్లాకార్యదర్శిజే. రాజుమాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గం లోఅనేక సంవత్సరాల తరబడి దీర్ఘకాలికంగా సమస్యలను వెంటనేపరిష్కరించాలని,ఖానాపూర్ నియోజకవర్గ…

  • January 17, 2025
  • 152 views
చేపలు వేటకు వెళ్ళి చెరువులో పడి వ్యక్తి మృతి

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం దామరగిద్ద: పండగ పూట ఆనం దంగా గడపాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది. చేపలతో ఇం టికి తిరిగి వస్తాడనుకున్న వ్యక్తి మృతదేహమై తేలిన సంఘటన బుధవారం చేసుకుంది. పోలీసుల…

  • January 17, 2025
  • 69 views
ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం న్యూస్ 16 గురువారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం స్వర్గం బాలయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు…

  • January 17, 2025
  • 75 views
జి వి ఆర్ ఆధ్వర్యంలో ఘనంగా  ముగ్గుల పోటీలు

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 15 : మండల పరిధిలోని ఆరికాయలపాడు గ్రామంలో  ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గుడ్ల వెంకటేశ్వరరావు,ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం…

  • January 17, 2025
  • 78 views
డబ్బార్ రోడ్డు డ్యామేజ్ ఇబ్బందులు

జనం న్యూస్ 16 జనవరి గురువారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి ) కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి శివారు చెరువు వెళ్లే దారిలో భారీ వర్షాలకు రోడ్డు కోసుకొని పోయింది వాహనా దారులు గుంతలో పడుతున్నవి ఆక్సిడెంట్ జరుగుతున్నవి…

  • January 17, 2025
  • 88 views
ప్రజా ప్రతిభ క్యాలెండర్ ఆవిష్కరణ..

ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిజం.. ప్రజా ప్రతిభ రిపోర్టర్ శ్రీరామోజు సతీష్ చారిని అభినందించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతిభ కృషి అభినందనీయం… జనం న్యూస్ 16 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్…

  • January 17, 2025
  • 63 views
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందినారు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com