• October 24, 2025
  • 35 views
నూతన వధూవరులును ఆశీర్వాదించిన ప్రముఖులు

జనం న్యూస్ అక్టోబర్ 24 సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం హైదరాబాదులోని హైటెక్స్ లో ఘనంగా జరిగింది.. ఈ మేరకు నూతన వధూవరులను సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ,…

  • October 24, 2025
  • 34 views
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే….

బిచ్కుంద అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం గుండెనేమల్లీ గ్రామ మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి గారి కూతురి వివాహం బాన్స్వాడ ఎస్ ఎం బి పంక్షన్ హాల్ లో వివాహం వేడుకలో జుక్కల్ మాజీ…

  • October 24, 2025
  • 35 views
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు

జనం న్యూస్ అక్టోబర్ 24కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోషల్ మీడియా వారియర్ పిడికిటి గోపాల్ చౌదరి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఘనంగా జరిగాయి. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి నియోజకవర్గం…

  • October 24, 2025
  • 37 views
సీతానగులవరం బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెక్! ఎంపీడీఓ ఓ అన్నమ్మ చొరవతో రోడ్డుకు ఇరువైపులా చెట్ల తొలగింపు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 24 తర్లుపాడు మండల కేంద్రం నుండి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలో గల సీతానగులవరం బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ సమస్యపై వచ్చిన కథనంపై తర్లుపాడు ఎంపీడీఓ ఓ అన్నమ్మ వెంటనే స్పందించారు. బ్రిడ్జి పరిసరాలలో…

  • October 24, 2025
  • 33 views
క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

జనం న్యూస్, అక్టోబర్ 24,అచ్యుతాపురం: ఉమ్మడి విశాఖ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం ఎం జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అండర్ 14, 17 బాల బాలికలకు వాలీబాల్, చెస్ క్రీడా పోటీలను…

  • October 24, 2025
  • 31 views
నూతనంగా విచ్చేసిన డి ఎల్ పి ఓ ప్రసాద్ గారికి సన్మానించిన పంచాయతీ సిబ్బంది….

జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయానికి నూతనంగా విచ్చేసిన బాన్సువాడ డిఎల్పిఓ ప్రసాద్ ను గ్రామపంచాయతీ సిబ్బంది తరపున షాలువాతో సత్కరించడం జరిగింది.. అనంతరం గ్రామపంచాయతీ యొక్క రికార్డులను పరిశీలించడం జరిగింది..…

  • October 24, 2025
  • 34 views
ఐకాన్స్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం

జనం న్యూస్ అక్టోబర్ 2 4 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీఐకాన్స్ వారి రాజమహేంద్రవరం వారు ఈరోజు ప్రత్యేకమైన పోలియో అవేర్‌నెస్ ర్యాలీను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు మరియు ఆదిత్య…

  • October 24, 2025
  • 38 views
నూతన గృహప్రవేశం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే…

జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కండెబాల్లూరు గ్రామం లో హనుమాన్ సింగ్ నూతన గృహప్రవేశం కార్యక్రమం లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే .ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే…

  • October 24, 2025
  • 37 views
కర్నూలు ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దాట్ల *

జనం న్యూస్ అక్టోబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నకాటేరు వద్ద బస్సు అగ్ని ప్రమాద ఘటనపైఆంధ్రప్రదేశ్…

  • October 24, 2025
  • 35 views
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బస్తీల అభివృద్ధి కోరుకుంటున్నారు – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

జనం న్యూస్ అక్టోబర్ 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటేయడం ద్వారా ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలన, మరియు ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చగల నాయకుడు లంకల దీపక్…