• October 24, 2025
  • 33 views
క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

జనం న్యూస్, అక్టోబర్ 24,అచ్యుతాపురం: ఉమ్మడి విశాఖ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం ఎం జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు అండర్ 14, 17 బాల బాలికలకు వాలీబాల్, చెస్ క్రీడా పోటీలను…

  • October 24, 2025
  • 31 views
నూతనంగా విచ్చేసిన డి ఎల్ పి ఓ ప్రసాద్ గారికి సన్మానించిన పంచాయతీ సిబ్బంది….

జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయానికి నూతనంగా విచ్చేసిన బాన్సువాడ డిఎల్పిఓ ప్రసాద్ ను గ్రామపంచాయతీ సిబ్బంది తరపున షాలువాతో సత్కరించడం జరిగింది.. అనంతరం గ్రామపంచాయతీ యొక్క రికార్డులను పరిశీలించడం జరిగింది..…

  • October 24, 2025
  • 34 views
ఐకాన్స్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ పోలియో దినోత్సవం

జనం న్యూస్ అక్టోబర్ 2 4 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీఐకాన్స్ వారి రాజమహేంద్రవరం వారు ఈరోజు ప్రత్యేకమైన పోలియో అవేర్‌నెస్ ర్యాలీను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు మరియు ఆదిత్య…

  • October 24, 2025
  • 38 views
నూతన గృహప్రవేశం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే…

జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కండెబాల్లూరు గ్రామం లో హనుమాన్ సింగ్ నూతన గృహప్రవేశం కార్యక్రమం లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే .ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే…

  • October 24, 2025
  • 37 views
కర్నూలు ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దాట్ల *

జనం న్యూస్ అక్టోబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనసభ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నకాటేరు వద్ద బస్సు అగ్ని ప్రమాద ఘటనపైఆంధ్రప్రదేశ్…

  • October 24, 2025
  • 35 views
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బస్తీల అభివృద్ధి కోరుకుంటున్నారు – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

జనం న్యూస్ అక్టోబర్ 24 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటేయడం ద్వారా ప్రజల అభివృద్ధి, పారదర్శక పాలన, మరియు ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చగల నాయకుడు లంకల దీపక్…

  • October 24, 2025
  • 77 views
ఐసి ఐసి బ్యాంకు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సేవ స్వచ్ఛంద సంస్థ

జనం న్యూస్( ఓడేటి రాజేందర్ మండల్ రిపోర్టర్ )అక్టోబర్ 24 : మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేటలో ఐసిఐసి బ్యాంకు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సహకారంతో స్వచ్ఛంద సంస్థ ద్వారా అంగన్వాడి కేంద్రంలో చిన్నపిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేయడం…

  • October 24, 2025
  • 32 views
మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ లో బాగంగా గుడిపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో దేవరకొండ ఎమ్మెల్యే బలునాయక్.

గుడిపల్లి గ్రామంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రతి గ్రామం,ప్రతి పెదకుటుంబo అబివృద్ధి చెందాలని మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము అని ప్రతి గ్రామములో ప్రజా సమస్యలు, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరుని పర్యవేక్షించి…

  • October 24, 2025
  • 34 views
గుడిపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే గారుమార్నింగ్ విత్ వాక్ కార్యక్రమంలో భాగంగా వారి పర్యటంలో ఉండగా

గుడిపల్లి మండల భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలోని సమస్యలు మరియు అభివృద్ధి పనుల గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగిందికేశనని పల్లి గ్రామపంచాయతీలో నీ మరో ఆమ్లెట్ అయినా గడ్డమీది తండాల, కొండ్రెడ్డి గూడెం, కత్తి నరసింహారావు గూడెం కలిపి…

  • October 24, 2025
  • 30 views
జహీరాబాద్ నియోజకవర్గం దిగ్వాల్ గ్రామంలో కెమికల్ మాఫియాల రాజ్యం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 24 జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ప్రజల ప్రాణాలను బలి తీస్తున్న డేంజర్ కెమికల్ కంపెనీ దందా బహిరంగ రహస్యమైంది. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను తాకట్టు పెట్టి ఈ కంపెనీ సాల్వెంట్లు,…