వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించండి..!
జనంన్యూస్. 15.నిజామాబాదు.ప్రతినిధి. అసలే వర్షాకాలం సీజన్ వరి కోతలు ధాన్యం ప్రారంభమై ఇప్పటికే 20 రోజులకు పైనే అవుతుందని యుద్ధ ప్రతిపాదికన వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వడ్లను తరలించాలని . చెడగొట్ల వర్షాల వలన రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కూడా…
పితాని బాలకృష్ణ ఘనంగా సన్మానించిన వైయస్సార్ సీనియర్ నాయకులు
జనం న్యూస్ అక్టోబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన…
వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభించండి..!
జనంన్యూస్. 15.నిజామాబాదు.ప్రతినిధి. అసలే వర్షాకాలం సీజన్ వరి కోతలు ధాన్యం ప్రారంభమై ఇప్పటికే 20 రోజులకు పైనే అవుతుందని యుద్ధ ప్రతిపాదికన వెనువెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వడ్లను తరలించాలని . చెడగొట్ల వర్షాల వలన రైతులకు ధాన్యం ఆరబెట్టడానికి కూడా…
నాడు హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ నేడు గూగుల్ -మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్
జనం న్యూస్ అక్టోబర్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోవైపు ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ అహర్నిశలు 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీని…
ప్రగతి పాఠశాలలో.స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా: – జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో పాఠశాల కరస్పాండెంట్ సవరన్న ఆధ్వర్యంలో పాఠశాలలో చదివే…
హరితహారంపై ఇంత నిర్లక్ష్యమా…?
జనం న్యూస్ 15 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ – పక్కనే నీరు ఉన్నా తడవని మొక్క.ఎండలో ఎండిపోతున్న హరితహారం మొక్కలు.చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు.మొక్కలను బ్రతికించాలని గ్రామ ప్రజల వేడుకోలు..ధరూర్:…
స్పందించిన జాగో తెలంగాణ వెలుగులోకి వచ్చిన వాటర్ ట్యాంక్ మరి అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 15 పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ నిన్నటి వార్తకు…
సమావేశంలో సేన చలో తిరుపతి హాథిరామ్ బావాజీ ఈనెల 18- 19 మహా భోగ్ బండారు కార్యక్రమానికి విజయవంతం చేయాలని .
జనం న్యూస్, తేదీ.15-10-2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రిపోర్టర్ బాలాజీ. బంజారా లంబాడి హక్కుల పోరాట సమితి సేవాలాల్ సేన అన్ని సంఘాలు నాయకులు కలుపుకొని చలో తిరుపతి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మరియు పతితండాలో సేవాలాల్ జగదాంబ…
వద్దిపట్ల వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ బాధితులు ఆదర్యపడవద్దు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.
పీ.ఏ.పల్లి మండలం లోని వద్దిపట్ల గ్రామంలో బాలాజీ నాయక్ వడ్డీ వ్యాపారి గా మారి అమాయక ప్రజలకు 10 రూపాయల నుండి 16 రూపాయలు వడ్డీ ఇస్తా అని నమ్మబలికి పలుగు తండా,వద్దిపట్ల, పీ. ఏ పల్లి,సాగర్,మిర్యాలగూడ, ఆంధ్రా ప్రాంతాల్లో అనేక…
అనారోగ్యంతో మాజీ ఉపసర్పంచ్ మృతి మెదక్,
అక్టోబర్15 (జనంన్యూస్) మెదక్ జిల్లా ,చిన్నశంకరంపేట మండల పరిధిలోని మడూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్,పద్మశాలి ముద్దుబిడ్డ గంగుల రమేష్ బుధవారం ఉదయం మరణించాడు.ఆయన మడూర్ గ్రామ యువజన సంఘం అధ్యక్షులుగా, విద్యావాలంటరీగా తమ సేవలందించారు.తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు.అనంతరం ప్రభుత్వ ఉద్యోగం…












