• October 15, 2025
  • 85 views
రక్తదానం మహాదానం

జనం న్యూస్ అక్టోబర్ 15 సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి కమాన్ వద్ద వివేకానంద స్వచ్చంద సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు…

  • October 15, 2025
  • 37 views
సీనియర్ పాత్రి కేయులు రాజబోయిన మనోహర్ ని పరామర్శించిన యల్లటూరు శ్రీనివాసరాజు

జనం నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు,నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ, ఇసుకపల్లి కి చెందిన జిల్లా సీనియర్ పాత్రికేయులు రాజబోయిన మనోహర్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు.నేడు జనసేన నేత యల్లటూరు…

  • October 15, 2025
  • 37 views
పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి

దీపావళి కి కూడా పస్తులేనా. జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 15 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమగ్ర శిక్ష లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు సరైన సమయం లో ఇవ్వకపోవడం తో…

  • October 15, 2025
  • 34 views
విదేశీ పర్యటనకు ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ కు ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ పలువురు శుభాకాంక్షలు .

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 16 మండల కేంద్రమైనతర్లుపాడు లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇటీవలరాష్ట్రఉత్తమఉపాధ్యాయుడిగా రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులునారాచంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రినారా లోకేష్ చేతులమీదుగాఉపాధ్యాయదినోత్సవసందర్భంగావిజయవాడలోఅవార్డు పొందడం జరిగింది. ఈ సందర్భంగా విద్యా శాఖమంత్రి…

  • October 15, 2025
  • 32 views
జిల్లా కలెక్టర్ కు అరుదైన గౌరవం….

కలెక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్ర్తినేషనల్ అకాడమీ నుంచి ఆహ్వానం…. జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్దికి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ…

  • October 15, 2025
  • 103 views
బాణసంచా నిల్వలు, తయారీ, విక్రయాలకు అనుమతులు తప్పనిసరి– విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ దీపావళి పండుగ వస్తున్న నేపథ్యంలో బాణసంచా ప్రేలుళ్ళు, ప్రమాదాలు జరగకుండా బాణసంచా నిల్వ ఉంచే గోడౌన్లు, విక్రయించే లైసెన్సు షాపులు, తాత్కాలిక బాణసంచా విక్రయ షాపుల వద్ద వ్యాపారులు…

  • October 15, 2025
  • 33 views
కనుల పండువగా పైడిమాంబ తెప్పోత్సవం

జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత, కల్చవల్లిగా పూజలందుకునే శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. స్థానిక పెద్ద చెరువులో మంగళ వాయిద్యాల నడుమ,…

  • October 15, 2025
  • 30 views
జిల్లా వ్యాప్తంగా 557 కేసులు’

జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శృంగవరపుకోటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 11 కేసులు నమోదు చేసినట్లు లీగల్‌ మెట్రాలజీ బి.మనోహర్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో…

  • October 14, 2025
  • 37 views
బాల్కొండ నియోజకవర్గంలో నేడే కాంగ్రెస్ బ్లాక్ సమావేశాలు- ముత్యాల సునీల్ కుమార్

జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుదవారం రోజునా బాల్కొండ నియోజకవర్గంలో బ్లాక్–A మరియు బ్లాక్–B సమావేశాలు నిర్వహించబడతున్నాయని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు బ్లాక్–A పరిధిలోని వేల్పూర్, బాల్కొండ,…

  • October 14, 2025
  • 45 views
ముత్యాల సునీల్ కుమార్ ప్రకటన: బాల్కొండ నియోజకవర్గంలో నేడే కాంగ్రెస్ బ్లాక్ సమావేశాలు- ముత్యాల సునీల్ కుమార్

జనం న్యూస్ అక్టోబర్ 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుదవారం రోజునా బాల్కొండ నియోజకవర్గంలో బ్లాక్–A మరియు బ్లాక్–B సమావేశాలు నిర్వహించబడతున్నాయని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు బ్లాక్–A పరిధిలోని వేల్పూర్, బాల్కొండ,…